ఎన్నికల ప్రచార పర్వంలో గులాబీదళం స్పీడ్ పెంచింది. పాదయాత్రలు, పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలు, బూత్ లెవల్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నది. మంత్రులు, ఎంపీలు, రాష్ట్ర స్థాయి న
ప్రజా ఆశీర్వాద సభలతో గులాబీ దళం గర్జించింది. గురువారం బీఆర్ఎస్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలు దుమ్ము లేపాయి.. ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా తమ అభిమాన నేత కేసీఆర్ కోసం మూడున్నర గం�
ఎన్నికల సమయంలో వస్తారు.. 34 రోజులు తిరుగుతారు.. ఆ తరువాత ఫోన్ బంద్ చేసుకుంటారని, అలాంటి మోసం చేసే నాయకులతో జాగ్రత్తగా ఉండాలని మంత్రి డాక్టర్ శ్రీనివాస్గౌడ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం మహబూబ్న�
వనపర్తి జిల్లాకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. వనపర్తి ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తన శక్తివంచన లేకుండా పనిచేసి�
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం చిన్నకోమటిపల్లి గ్రామస్థులు బీఆర్ఎస్కు జైకొట్టారు. 500 మంది గురువారం గులాబీ గూటికి చేరారు. హుజూరాబాద్లోని సాయి కన్వెన్షన్లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బో�
మునుగోడు గడ్డపై సీఎం కేసీఆర్ కాలు పెట్టడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి తెలిపారు. ఉద్యమ కాలంలో కేసీఆర్ ఈ ప్రాంతంలో కలియతిరిగారని, సీఎం కాగానే మునుగోడుకు మంచినీళ్లు ఇవ�
వచ్చేది మన ప్రభుత్వమేనని, రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసని, చావునోట్లో తలపెట్టి తెలంగాణ కొట్లాడి తెచ్చానని, ఈ ఎన్నికల్లో ప్రజలు పోరాటం చేయాలని, ఈ ఎన్నికల్లో ఏమన్నైతే తెలంగాణ కుక్కలు చింపిన వి�
ప్రాణాలను సైతం లెకచేయకుండా కొట్లాడి సాధించిన తెలంగాణ రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపించారని మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. స్వరాష్ట్రంలో సాగునీటి వనరులు పెంచి నేడు ద�
పాల మూరును పూలపొదరిల్లు చేశామని, నేడు గంజి, అంబలి కేంద్రాలకు నిలయమైన ఉమ్మడి పాలమూరు జిల్లాను ప్రాజెక్టుల ద్వారా సాగునీరందించి సస్యశ్యామలం చేశామని సీఎం కేసీఆర్ అన్నారు. ఇతర రాష్ర్టాలకు వలసలు వెళ్లే పరి�
ముచ్చటగా మూడోసారి మనదే విజయమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. గురువారం ఓల్డ్బోయిన్పల్లి డివిజన్ పరిధి భాగ్యశ్రీగార్డెన్లో ఏర్పాటు చేసిన బూత్ కమిటీ సభ్యుల సమావేశానికి ఆయనతో పాట
నాడు పాలేరు కరువు ప్రాంతం.. కేవలం ఆముదం, జొన్న వంటి మెట్ట పంటలు పండే ప్రాంతం.. పనుల్లేక వలస వెళ్లే ప్రజలు.. ఖాళీగా దర్శనమిచ్చిన ఊళ్లు.. అవసరానికి భూమి అమ్ముదామన్నా కొనే వాడులేని దైన్యం.. కానీ, స్వరాష్ట్రం వచ్చ�
రాబోయే ఎన్నికల్లో అభివృద్ధికి ఓటేద్దాం.. ఎమ్మెల్యేగా అరెకపూడి గాంధీని గెలిపించుకుందామని గచ్చిబౌలి టెలికాంనగర్ వాసులు తమ పూర్తి మద్దతు తెలియజేశారు. గురువారం గచ్చిబౌలి డివిజన్లోని టెలికాంనగర్ కాలనీ
గత తొమ్మిదేండ్లలో సనత్నగర్ నియోజకవర్గం అభివృద్ధిలో నంబర్ వన్గా నిలిచిందని, అన్ని వర్గాల పేదలకు సంక్షేమ ఫలాలు అందించామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
ఉప్పల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసిన తమను రేవంత్రెడ్డి మోసం చేశారని పీసీసీ రాష్ట్ర కార్యదర్శి సింగిరెడ్డి సోమశేఖర్రెడ్డి, ఏఎస్రావునగర్ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్�
ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్న కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. రైతుబంధు పథకం ఆపాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ పార్టీ నాయకులు ఫ