ఎన్నికలకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని, నిర్వహణలో ఎలాంటి అలసత్వం వహించరాదని మేడ్చల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ అధికారులకు సూచించారు.
అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లు వచ్చే నెల 3వ తేదీ నుంచి మొదలుకావడంతో.. రిటర్నింగ్ ఆఫీసర్స్ కార్యాలయాలకు 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ విధిస్తూ నగర పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య ఉత్తర్వులు జారీ చేశారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రాజేంద్రనగర్, మాదాపూర్, బాలానగర్, మూసాపేట, శేరిలింగంపల్లి, నానక్రామ్గూడ, ఖానామెట్, మాదాపూర్, అత్తాపూర్, సిక్ చావనీ.. తదితర ప్రాంతాల్లో�
కాంగ్రెస్లో పని చేసే లీడర్లకే గ్యారంటీ లేదని, ఆ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ఎవరు నమ్ముతారని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఎద్దేవా చేశారు. పదేండ్లలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, సం�
మల్కాజిగిరి నియోజకవర్గంలో అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రచారంలో దూకుడు పెంచారు. ఆదివారం వెంకటాపురం, ఈస్ట్ ఆనంద్బాగ్ డివిజన్లలో మర్రి రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసి ఇంటింటికీ ప్రచారం నిర్వహిం�
బీఆర్ఎస్తోనే అన్ని వర్గాలకు సముచిత స్థానం దక్కుతుందని, తెలంగాణ రాష్ర్టానికి సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
తెలంగాణలో పేదరికం గణనీయంగా తగ్గింది. 2015-16లో రాష్ట్రవ్యాప్తంగా 13.18 శాతం మంది పేదరికంలో ఉండగా, 2019-21 నాటికి ఆ సంఖ్య 5.88 శాతానికి తగ్గినట్టు నీతి ఆయోగ్ వెల్లడించింది. ఈ మేరకు పేదరిక సూచిలో తెలంగాణ 21వ స్థానంలో నిలి�
కల్లూరులో వచ్చే నెల 1న జరుగనున్న సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను నాయకులు, ప్రజలు విజయవంతం చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సత్తుపల్లి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆది�
అతివృద్ధ పార్టీకి మతిపోయినట్టు కనిపిస్తున్నది. అధికార దాహం కాంగ్రెస్తో కానిపనులు చేయిస్తున్నది. ఓటమి భయం పట్టుకుందో ఏమో ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టు రైతుల మీద అక్కసు వెళ్లగక్కింది. తెలంగాణ ఉద్యమ నిర�
అంబర్పేట నియోజకవర్గంలో ఇతర పార్టీల చేరికలతో కారు జోరు కొనసాగుతున్నది. ఆదివారం అంబర్పేట డివిజన్ హైమద్నగర్కు చెందిన సుమారు 200 మంది ముస్లిం మైనార్టీ యువకులు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సమక్షంలో బీఆర్�
మహేశ్వరం నియోజకవర్గాన్ని ఒక విజన్తో అభివృద్ధి చేశానని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పెద్దబావి మల్లారెడ్డి గార్డెన్లో బీఆర్ఎస్ కార్య�
ఎన్నికల ప్రచారంలో ముందువరుసలో ఉన్న బీఆర్ఎస్.. గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్నది. చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తూ గెలిపిస్తే చేయబోయే పనులను ‘మ్యానిఫెస్టో’ ద్వారా వివరిస్తూ ప్రజలకు చేరువవుతున�
BRS Leader Dasoju Sravan | 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న కేసీఆర్ కావాలా ? కేవలం ఐదు గంటలు, మూడు గంటలు పవర్ ఇస్తామన్నా రేటేంత రెడ్డి కాంగ్రెస్ కావాలా? కర్ణాటక కాంగ్రెస్ కావాలా ? తెలంగాణ సమాజం అలోచించాల్సిన అవసరం ఉందని బీఆ