నిర్మల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ దూకుడు పెంచింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో పార్టీని బలోపేతం చేసేందుకు అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు.
ఎములా డ గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగురవేద్దాం.. ముచ్చటగా ముడోసారి కేసీఆర్ను ముఖ్యమంత్రి చేసుకుందాం. తాను డబ్బులు సంపాదించుకోవ డానికి రాజకీయాల్లో రాలేదని.. ప్రజా సేవ చేయ డానికి వచ్చానని.. ఒకసారి తనకు అవ�
వేదిక ఏదైనా, అంశం ఎలాంటిదైనా, శ్రోతలు ఎవరైనా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు చేసే ప్రసంగాలన్నీ సాక్ష్యం ఆధారిత, అద్భుతమైన, విలువైన సమాచారంతో ఉండేవే. శ్రద్ధపెట్టి వినేవారికి సంబం�
‘హెలికాప్టర్లో నుంచి చూస్తే సభలో ఎంత మంది ఉన్నారో అంతకు మించిన జనం బయట కనిపిస్తున్నారు. మల్లయ్యపై ఎంత అభిమానం ఉంటే ఈ స్థాయిలో జనం వస్తారు. మీ స్పందనను చూస్తుంటే 50 వేల మెజారిటీతో గెలువడం ఖాయమనిపిస్తున్నద
కాలనీల్లో ఎంతో అభివృద్ధి చేశామని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ తట్టిఅన్నారంలోని జీవీఆర్ కాలనీలో దాదాపు 11 కాలనీల ప్రతినిధులతో ప్�
తెలంగాణ - ఆంధ్రా సరిహద్దు ప్రాంతమైన కోదాడ పట్టణంగులాబీ ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆశీర్వాద సభకు నియోజకవర్గం నలుమూలల నుంచి గులాబీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా తరలి వచ్చారు.
ఓటర్లతో మమేకమవుతున్న తాండూరు బీఆర్ఎస్ అభ్యర్థి రోహిత్రెడ్డి కుటుంబసభ్యులు, బంధుమిత్రులు నియోజకవర్గంలో ముమ్మరంగా ప్రచారం గడపగడపకూ వెళ్లి మ్యానిఫెస్టోను చూపుతూ ఓట్ల అభ్యర్థన సంపూర్ణ మద్దతు తెలుపు�
రామగుండం ఎమ్మెల్యేగా మళ్లీ గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రజలకు భరోసాఇచ్చారు. మెడికల్ కాలేజీ తెచ్చి, నియోజకవర్గాన్ని రూ. 500 కోట్లతో అభివృద్ధి చేశానని చెప్పార
ఎన్నికలు వచ్చాయి. ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రతిపక్షాలు కల్లబొల్లి మాటలతో గ్రామాల మీద పడ్డయి. కాం గ్రెస్ అన్నీ ఫేక్ హామీలు ఇస్తున్నది. కర్ణాటకలో వ్యవసాయానికి పుష్కలంగా కరెంట్ ఇస్తామ ని నమ్మించి మ�
నారాయణఖేడ్లో సోమవారం నిర్వహించనున్న సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించే సభ కోసం కరస్గుత్తి రోడ్డు పక్కనున్న ఖాళీ స్థలంలో ఏర్పాట్లు చేస్తుం�
రాష్ట్ర మంత్రి హరీశ్రావు ఆదిలాబాద్ పర్యటన కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా సీఎం కేసీఆర్ సభ సమయంలో చూపిస్తామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు.
‘జగిత్యాల నియోజకవర్గంలోని 3లక్షల మంది ప్రజలే నా కుటుంబ సభ్యులు వారికి ఆపదొస్తే అండగా ఉంటా. కష్టమొస్తే ఆదుకుంటానని’ జగిత్యాల బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్కుమార్ స్పష్టం చేశారు.
‘గొంగిడి సునీతాహేందర్ రెడ్డి నా సొంత బిడ్డలాంటిది. ఉద్యమం నుంచి నా వెంటే ఉండి కొట్లాడింది. ఆలేరు ప్రజలు రెండు సార్లు అవకాశం ఇచ్చారు. ఈ సభను చూస్తేనే సునీతమ్మ మరోమారు గెలుపు ఖాయమని అర్థమవుతున్నది.
తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ హయాంలోనే పల్లెలు ప్రగతి సాధించాయని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ఆదివారం మండలంలోని మహాలింగాపురంలో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించి, అనంతరం ఇంటింటి ప్రచారం చేశ�
‘కార్యకర్తలు సైనికుల్లా పనిచేయండి..ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించండి..చేసిన పనులను చెప్పండి.’ అంటూ పెద్దపల్లి జడ్పీ చైర్మన్, మంథని బీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధూకర్ పిలుపున�