బీఆర్ఎస్ అభ్యర్థులకు అడుగడుగునా అపూర్వ స్వాగతం లభిస్తున్నది. ప్రచారంలో భాగంగా గడపగడపకూ ఓట్ల కోసం వెళ్లిన సందర్భంలో సబ్బండ వర్గాలు మద్దతు తెలుపుతూ నిండుమనస్సుతో ఆశీర్వదిస్తున్నాయి. ఉమ్మడి జిల్లావ్య
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్టీ వర్గీకరణ చేపడుతామంటున్న టీ-పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి గిరిజనుల మధ్య చిచ్చు పెడుతున్నాడని బీఆర్ఎస్ పాలకుర్తి నియోజకవర్గ అభ్యర్థి, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మం
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల మాయమాటలు నమ్మితే ప్రజలు ఆగమైపోతరని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని రెండో వార్డులో 50 కుటుంబాలు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నుంచి
ఎన్నికల్లో ప్రజల మనసులు గెలుచుకోలేని నీచ రాజకీయమిది. నాలుగు ఓట్లు దండుకునేందుకు తెలంగాణ జీవనాడిపై జరుగుతున్న మూకుమ్మడి దాడి ఇది. పార్టీల ప్రతిష్ఠను పెంచుకొనే ఎజెండాలు లేక ప్రపంచం ప్రశంసించిన కాళేశ్వర�
ఇసుక వేస్తే రాలనంత జనం అనే నానుడు తరుచూ వింటుంటాము, కానీ ఆదివారం నర్సాపూర్ పట్టణంలో ఎమ్మెల్యే మదన్రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ‘ఎన్నికల ప్రచార శంఖారా వం’ కార్యక్రమాన్న�
Congress | దేశానికి స్వతంత్రం తెచ్చిందే మేము. భూమి పుట్టినప్పటి నుంచి పరిపాలన మాకు తెలుసు... అని చెప్పుకుంటూ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. కానీ మ్యానిఫెస్టోలు తయారు చేసేటప్పుడు మాత్రం నిన్న మొన్న పెట్టిన పార్టీల �
Etamatam | కర్ణాటకలో ఒకపక్క తాగునీరు, సాగునీరు, విద్యుత్తు కోసం ప్రజలు అల్లాడి పోతుంటే, ఘనత వహించిన కాంగ్రెస్ ప్రభువులు మాత్రం, పని పాతర పెట్టి జాతరకు వెళ్లిందన్న నానుడిని గుర్తుకు తెచ్చే పనులు చేస్తున్నారు. ఎ
Third Empire | దశాబ్ది కాలంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో అద్భుతమైన పురోగతి సాధించింది. దేశానికి మార్గదర్శకంగా నిలిచింది. ఈ మాడల్ దేశవ్యాప్తం కావాలి. అది కేసీఆర్ వల్లనే సాధ్యం. నాయకుడికి ఆలోచనతోపాటు ముందుచూపు ఉం�
Congress | కర్ణాటకలో తమకు ఫ్రీ బస్సులు ఎందుకోసం పెట్టారో మహిళలకు మొదట తలలు బాదుకున్నా అర్థం కాలేదు. కాంగ్రెస్ ప్రకటించిన అయిదు గ్యారంటీల అమలు కోసం ఆఫీసుల చుట్టూ ఎలాగూ చక్కర్లు కొట్టక తప్పదన్న ముందుచూపుతో ఏర్
Public Voice | న్యాయవాదులు బాగా సంపాదిస్త్తరని చానామంది అనుకుంటరు. నిజం అట్లుండది. వందల పది మందికె మస్త్ పైసలొస్తయ్. మిగతా తొంభైమందిది పేద బతుకే. ఈ లాయర్ల పేద బతుకు గురించి ఇంతకముందు ఏలినోళ్లు పట్టించుకోలే. కేస
Shahar ki Baat | బీఆర్ఎస్ సర్కార్ పుణ్యమాని ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలలో పైసా ఖర్చు లేకుండా ఖరీదైన వైద్యం అందుతున్నది. ఉచిత వైద్యంతోపాటు మందులను కూడా అందజేస్తుండడంతో పేదోళ్లకు ఎంతో మేలు జరుగుతున్నది
Command Control Centre |రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు మొదటి ప్రాధాన్యమిస్తున్న సీఎం కేసీఆర్ నగరంలో ‘పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్'ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 2015లో నిర్మాణం ప్రారంభ�
Bodhan | (బోధన్, నమస్తే తెలంగాణ) బహుభాషలు, వివిధ సంస్కృతుల సమ్మేళనంతో మినీ ఇండియాగా కనిపించే బోధన్ అసెంబ్లీ నియోజకవర్గం 1952లో ఆవిర్భవించింది. తెలంగాణ ఏర్పడ్డాక ప్రజలు బీఆర్ఎస్కు బ్రహ్మరథం పడుతున్నారు. 2014, 2018 �
Hyderabad | తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఐటీ రంగ ముఖచిత్రమే అమాంతంగా మారిపోయింది. ఇప్పటివరకు జరిగిన ఐటీ ఉద్యోగాల్లో 143 శాతం పెరుగుదల కనిపిస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న సులభతరమైన, పటిష్టమైన కార్య