రుణమాఫీ రైతులందరికీ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో దుమ్ముగూడెం తహసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కార్యాలయంలో అందజేశార�
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీలన్నింటినీ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ పార్టీ ఖమ్మం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట గురు�
అభివృద్ధి పనులను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించి ముందుకు రావాలని కడ ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి, ఆర్డీవో శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మండలంలోని అప్పాయిపల్�
తహసీల్దార్ పేరుతో డబ్బులు వసూలు చేసిన వ్యక్తిపై మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేశారు. మండల పరిధిలోని సోమరం గ్రామంలో గంగాస్థాన్ పేరుతో బీఎల్రెడ్డి వెంచర్ చేస్తున్నాడు.
తన భూమిని మోసపూరితంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, దాన్ని రద్దు చేసి తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ వృద్ధురాలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట పురుగుమందు డబ్బాతో నిరసనకు దిగింది. సూర్యాపేట జిల్లా మోతె మం�
మెదక్ జిల్లా నర్సాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో తమ పనులు కావడం లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయానికి వెళ్తే రేపు, మాపు అంటూ తిప్పి పంపిస్తున్నారని వాపోతున్నారు.
Land disputes | కోర్టులో ఉండగానే తన భూమిని అక్రమంగా వేరొకరి పేరుపై రిజిస్ట్రేషన్(Illegal registration) చేశారని ఆరోపిస్తూ.. బాధితుడి కుటుంబం సూర్యాపేట(Suryapet) జిల్లా నూతనకల్ తహసీల్దార్ కార్యాలయం(Tehsildar office) ఎదుట ఆందోళకు దిగారు.
రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంపుపై దృష్టి సారించాలని అదనపు కలెక్టర్, కల్లూరు ఇంఛార్జ్ ఆర్డీవో బి.మధుసూదన్నాయక్ అన్నారు. శనివారం తహసీల్దార్ కార్యాలయంలో నియోజకవర్గ తహసీల్దార్లతో ఆ�
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కల్యాణలక్ష్మి పథకం కింద రూ.లక్షతోపాటు తులం బంగారం ఇంకెప్పుడిస్తారంటూ కాంగ్రెస్ నే తలను జగిత్యాల పట్టణ, మండల మహిళలు నిలదీశారు.
తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐ-1గా విధులు నిర్వర్తిస్తున్న అశోక్రెడ్డి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రెండేళ్ల క్రితం బదిలీపై వచ్చిన ఆర్ఐ డబ్బులు ఇవ్వనిదే పని చేయడనే ఆరోపణలున్నాయి.
వేసిన పంటలు ఎండుతున్నాయని, కాల్వకు స్థ లం ఇప్పించి సాగునీరు ఇవ్వాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని దాచారం గ్రామ రైతులు, బీజే పీ నాయకులు మంగళవారం తాసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ �
పటాన్చెరు ఏరియా దవాఖానను మంగళవారం సంగారెడ్డి కలెక్టర్ శరత్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా దవాఖానలో ఇద్దరు డాక్టర్లు డ్యూటీకి రాలేదని గుర్తించిన కలెక్టర్, వారి గైర్హాజరుపై ఆగ్రహం వ్యక్తం చ
Minister Koppula Eshwar | రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎనిమిదేళ్ల పాలనలో సీఎం కేసీఆర్ ఎన్నో అద్భుతాలు సృష్టించారని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో కొత్తగా బీమారం మండలం ఏర్