హొర్ముజ్ జలసంధి మార్గాన్ని తెరువటంపై ఇరాన్ కీలక ప్రకటన చేసింది. తాము విధించిన షరతుల ప్రకారం, హొర్ముజ్లో రోజుకు 15 నౌకలను మాత్రమే అనుమతిస్తామని ఇరాన్ తాజాగా తెలిపింది. విదేశాల్లో స్తంభింపజేసిన ఇరాన్
ఇరాన్లో అతిపెద్ద చమురు, సహజవాయు క్షేత్రం ‘సౌత్ పార్స్'పై ఇజ్రాయెల్ మళ్లీ భీకర దాడులకు పాల్పడింది. సౌత్ పార్స్ పెట్రోకెమికల్ ప్లాంట్'పై పెద్ద ఎత్తున దాడులకు పాల్పడ్డామని, చాలా శక్తివంతమైన బాంబుద�
Majid Khademi : యుద్ధం వేళ వరుసగా దేశ అగ్రనేతల్ని కోల్పోతున్న ఇరాన్కు మరో షాక్ తగిలింది. ఇరాన్ సైన్యం అయిన ఐఆర్జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న మాజిద్ ఖదేమీ మరణించాడు.
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులను కొనసాగించింది. టెహ్రాన్లో వందేండ్లనాటి మెడికల్ రిసెర్చ్ సెంటర్పై దాడి చేసింది. అలాగే స్టీల్ ప్లాంట్ లక్ష్యంగానూ దాడులు చేసింది.
Karaj Bridge : తమ దేశంలోని ప్రధాన బ్రిడ్జిపై అమెరికా చేసిన దాడికి ప్రతిగా.. తాము కూడా గల్ఫ్ దేశాల్లోని ప్రధాన బ్రిడ్జిలపై దాడులకు దిగుతామని ప్రకటించింది. అంతేకాదు.. గల్ఫ్ దేశాల్లో దాడిచేయబోయే ఎనిమిది బ్రిడ్జిల వ
Pakistan | ఇరాన్ (iran) తో అమెరికా (USA), ఇజ్రాయెల్ (Israel) యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. తాజాగా ఇరాన్ రాజధాని టెహ్రాన్ (Tehran) లోని పాకిస్థాన్ రాయబార కార్యాలయం (Pakistan Embassy) సమీపంలో వైమానిక
Ali Larijani | ఇరాన్ (Iran) కీలక వ్యూహకర్త, అగ్రశ్రేణి నాయకుడు అలీ లారిజానీ (Ali Larijani) తన బిడ్డింటికి పోవడమే అతని పాలిట శాపమైంది. అప్పటికే అతడిని టార్గెట్ చేసి నిఘా పెట్టిన ఇజ్రాయెల్ (Israel) అదే అదనుగా హతమార్చింది. టెహ్రాన్ (Te
Esmail Khatib : అమెరికా, ఇజ్రాయెల్తో జరుగుతున్న యుద్ధంలో వరుసగా అగ్ర నేతల్ని కోల్పోతున్న ఇరాన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఎస్మాయిల్ ఖతిబ్ హతమయ్యార�
Ali Larijani : ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానిని హతమార్చినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. సోమవారం రాత్రి జరిపిన వైమానిక దాడుల్లో లారిజాని మరణించాడని ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ ఇజ్రాయెల్ కట్జ్ తెలిపారు.
రాజధాని టెహ్రాన్లో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. పాలస్తీనా పౌరులకు మద్దతు తెలియచేస్తూ, ఇజ్రాయెల్ అంతాన్ని కోరుతూ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే ఖుద్స్ వార్షికోత్సవం కోసం వేలాదిమంది ఇరానీయులు
Explosion Rocks Tehran | అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం 14వ రోజుకు చేరింది. శుక్రవారం ఇరాన్ రాజధాని టెహ్రాన్లో అమెరికా-ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా భారీ నిరసన ప్రదర్శన జరిగింది. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో టెహ్రాన
Middle East crisis : ఇరాన్లో ఇంకా దాదాపు 9,000 మంది భారతీయులు ఉన్నట్లు సూచన. దీంతో వారందరి భద్రతపై ప్రస్తుతం సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందించింది.
Israeli Military: టెహ్రాన్ సమీపంలో ఉన్న న్యూక్లియర్ కేంద్రాన్ని తాజా దాడుల్లో ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు పేర్కొన్నాయి. తలేఘాన్ కేంద్రం నుంచి ఇరాన్ అణ్వాయుధాలను డెవలప్ చేస్తున్నదని, కీల�
Iran-US, Israel : ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం ప్రారంభమై 12వ రోజుకు చేరుకుంది. ఇదే సమయంలో యుద్ధాన్ని మరింత తీవ్రం చేసేందుకు సిద్దమని ఇరాన్ ప్రకటించింది.