Air India | ఎయిర్ ఇండియా (Air India) విమానాల్లో సాంకేతిక సమస్యలు (technical glitch) ఆందోళన కలిగిస్తున్నాయి. గత వారం అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న డ్రీమ్లైనర్ రకానికి చెందిన AI171 విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే.
Why Planes Crash | గుజరాత్ అహ్మదాబాద్లో టేకాఫ్ సమయంలో ఎయిర్ ఇండియా విమానం AI-171 కూలిపోయింది. ఈ ప్రమాదంలో సిబ్బందితో పాటు ప్రయాణికులు మొత్తం 242 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ ఘటనతో విమానాల్లో ప్రయాణికులు భద్రత, సాం�
శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి తిరుపతి వెళ్లాల్సిన అలెన్స్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం (91877) బుధవారం ఉదయం 5.30 గంటలకు బయలుదేరాల్సి ఉంది. అయితే.. చివరి నిమిషంలో ఎయిర్లైన్స్ అధికారులు విమానంలో సాంకేతికలోప�
గత బుధవారం ఇస్రో చేపట్టిన 100వ ప్రయోగానికి అనుకోని అడ్డంకులు ఏర్పడ్డాయి. అంతరిక్షంలోకి పంపిన ఎన్వీఎస్-02 శాటిలైట్లో సాంకేతిక లోపం తలెత్తిందని ఇస్రో తాజాగా ప్రకటించింది.
HYD Metro | హైదరాబాద్ నగరంలో సోమవారం ఉదయం పలుచోట్ల మెట్రో రైళ్లు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. సాంకేతిక లోపమే కారణంగా రైల్లు నిలిచినట్లు అధికారులు పేర్కొన్నారు. దాదాపు అరగంట పాటు మెట్రో రైళ్లు స్తంభించాయి.
Vande Bharat | బీజేపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లపై విమర్శలు కొనసాగుతున్నాయి. తాజాగా ఒక వందే భారత్ రైలు ఇంజిన్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో మార్గ మధ్యలో ఆగి�
Registration | తెలంగాణ వ్యాస్తంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. సాంకేతిక సమస్యల కారణంగా రిజిస్ట్రేషన్ సేవల్లో అంతరాయం కలుగుతున్నది. ఆధార్ లింక్ కాకపోవడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సేవలు స్తంభించాయి.
RBI | భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ)లో మంగళవారం సాంకేతిక లోపం తలెత్తింది. వాణిజ్య బ్యాంకులకు అవసరమైన అదనపు నిధులు లేదా రుణాలు మంజూరు చేసే విభాగంలో సాంకేతిక లోపం తలెత్తిందని తెలుస్తున్నది.
Air India Express | ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆ విమానాన్ని తమిళనాడులోని ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆ విమానంలోని 137 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని, �
IRCTC | సాంకేతిక సమస్యతో గురువారం ఉదయం మొరాయించిన ఐఆర్సీటీసీ వెబ్ సైట్.. మధ్యాహ్నం 1.55 గంటలకు అందుబాటులోకి వచ్చింది. దీంతో ఉదయం తత్కాల్ టికెట్లు కొనుగోలుచేసే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.