Anand Mahindra | పసికూన జింబాబ్వేపై టీమిండియా అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆదివారం జరిగిన పోరులో జింబాబ్వేపై 71 పరుగుల తేడాతో భారత జట్టు గెలుపొందింది. ఇప్పటికే సెమీస్లో బెర్త్ కన్ఫార్మ్ చేసుకున్న టీమ�
Shoaib Akhtar | టీ20 ప్రపంచ కప్లో ఆదివారం నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికా 16 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ పై విజయం సాధించి సెమీస్ బెర్త్ కన్ఫామ్ చేసుకుంది. దీంతో టీ20 నుంచి నిష్ర్కమిస
IND vs ZIM | టీ20 వరల్డ్కప్లో భాగంగా జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా మరో వికెట్ కోల్పోయింది. కోహ్లీ, కేఎల్ రాహుల్ పెవిలియన్ చేరిన తర్వాత బ్యాటింగ్కు దిగిన రిషబ్ పంత్ (3) ఎక్కువ సేపు క్రీజులో న�
NED vs SA | టీ 20 వరల్డ్ కప్లో సంచలనం నమోదైంది. లీడ్లో ఉన్న సౌతాఫ్రికాపై పసికూన నెదర్లాండ్స్ సంచలన విజయం సాధించింది. దీంతో 6 పాయింట్లతో టాప్లో ఉన్న టీమిండియా.. డైరెక్ట్గా సెమీస్కు చేరింది.
Virat Kohli | విరాట్ కోహీ.. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ.. టన్నుల కొద్ది పరుగులు సాధిస్తూ.. టీమిండియా క్రికెట్పై చెరగని ముద్ర వేసుకున్నాడు విరాట్ కోహ్లీ. రికార్డుల రారాజుగా.. రికార్డుల్లోకి ఎక్కిన కోహ్లీ.. కష్టం
IND vs SA | టాప్ఆర్డర్లు, మిడిలాడర్లు విఫలమైన వేళ సూర్యకుమార్ యాదవ్ ఒంటరి పోరాటం చేశాడు. వరుస వికెట్లు కోల్పోతూ కష్టాల్లో ఉన్న టీమిండియాకు పరుగులను అందించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి భారత్ 9 వి�
IND vs SA | వరుస విజయాలతో ఫుల్ జోష్లో ఉన్న టీమిండియా ప్రపంచకప్లో మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఇప్పటికే దాయాదీ పాకిస్తాన్తో పాటు నెదర్లాండ్స్ను చిత్తు చేసిన టీమిండియా.. దక్షిణాఫ్రికాతో ఆమీతుమీ
సాధన అనంతరం చల్లటి శాండ్విచ్లను ఆహారంగా అందించడంపట్ల టీమ్ ఇండియా ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. టీ20 ప్రపంచకప్లో భాగంగా గురువారం తమ రెండో మ్యాచ్లో రోహిత్ సేన నెదర్లాండ్స్తో అమీతుమీ తేల్చుకో�
IND vs NED | టీ20 ప్రపంచకప్ ఆరంభ పోరులో పాకిస్తాన్పై భారత జట్టు అత్యద్భుతమైన విజయం సాధించింది. అయితే ఆ తర్వాతి మ్యాచ్లో గురువారం నాడు పసికూన నెదర్లాండ్స్తో తలపడనుంది.
T20 World Cup | టీ20 ప్రపంచ కప్ కోసం టీమిండియా జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంది. ఇటీవల పాకిస్థాన్తో జరిగిన సూపర్ 12 మ్యాచ్లో ఇండియా స్టన్నింగ్ విక్టరీ నమోదు చేసిన విషయం తెలిసిందే. పాకిస్థాన్పై విజయం సాధించి ఫ�
Minister KTR | టీ20 ప్రపంచకప్ సూపర్-12లో భాగంగా ఆదివారం జరిగిన హోరాహోరీ పోరులో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్కు సంబంధించిన హైలైట్స్ను చూశానని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. విరాట్ కో�