జీవో-317కు సంబంధించి స్పౌజ్, మ్యూచువల్, మెడికల్ క్యాటగిరీల్లో ఇప్పటివరకు బదిలీలను పూర్తి చేయని శాఖలు ఈ నెల 28వ తేదీలోగా పూర్తి చేయాలని సర్కారు గడువు విధించింది. ఈ గడువు శుక్రవారంతో ముగియనున్నది. కానీ అంద�
ప్రభుత్వ పాఠశాల, కళాశాల ఉపాధ్యాయులు, లెక్చరర్లు వ్యక్తిగత కారణాలు, ఇతర సమస్యలతో తమను బదిలీ చేయాలని, ఓడీ(ఆన్ డ్యూటీ) ఇవ్వాలని, వేరే చోటుకు డిప్యూటేషన్పై పంపించాలని అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరు�
డీఎస్సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఈవీ నర్సింహారెడ్డి తెలిపారు. 18 నుంచి ప్రారంభమయ్యే పరీక్షలను తొలిసారిగా ఆన్లైన్లో నిర్వహించనున్నట్టు పేర్కొన్నా
రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ ఏడాది క్రితం చనిపోయిన వ్యక్తికి ప్రమోషన్ ఇచ్చి పోస్టింగ్ ఇచ్చారు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజమే. జిల్లాలో 213 మంది గ్రేడ్-2 హిందీ పండిట్లకు స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన
వారంతా ఏండ్లుగా ఒకే స్థానంలో పనిచేస్తున్నారు. సుధీర్ఘకాలంగా బదిలీకోసం వేచిచూస్తున్నారు. ఎట్టకేలకు ఓ అవకాశం దొరికింది. బదిలీ అయ్యారు. హమ్మయ్య అంటూ ఊపిరిపీల్చుకొనే లోపే.. ఇప్పుడే రిలీవ్కావొద్దని అధికార�
టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభమైంది. పండితులు, పీఈటీ, అప్గ్రేడెషన్ జాబితాను శనివారం విడుదల చేశారు. జిల్లాలవారీగా స్కూల్ అసిస్టెంట్ పదోన్నతి పొందే గ్రేడ్ -2 భాషాపండిత్ పోస�
రాష్ట్రంలో నిలిచిపోయిన టీచర్ల బదిలీలు, పదోన్నతులను ఈ నెల 7 నుంచి ప్రారంభించనున్నట్టు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం తెలిపారు. ఈ నెల 7 నుంచి 20 వరకు నిరుడు అక్టోబర్లో నిలిచిపోయిన ప్రక్రియ
హైకోర్టు స్టేల కారణంగా నిలిచిపోయిన టీచర్ల బదిలీలు, పదోన్నతుల కోసం ఉపాధ్యాయులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి పదవీ బాధ్యతలు స�
Teachers Transfers | రాష్ట్రంలోని రెండు మల్టిజోన్లలో పదోన్నతులు చేపట్టకుండా కేవలం బదిలీలు మాత్రమే పూర్తిచేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం బదిలీల షెడ్యూల్ను విడుదల చేసింది. రంగారెడ్డి జిల్లాలో సీన
Teachers Transfers | తెలంగాణలో రెండు మల్టీజోన్లలో పదోన్నతులు పక్కనపెట్టి.. కేవలం బదిలీలు మాత్రమే పూర్తి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం బదిలీలకు సంబంధించిన షెడ్యూల్ను సైతం రిలీజ్ చేసింద�
సమాజంలో అన్ని వృత్తుల వారికి లోగోలు ఉన్నప్పుడు.. తమకు ఎందుకు ఉండకూడదని వినూత్న ఆలోచనతో కాల్వశ్రీరాంపూర్ ప్రభుత్వ హైస్కూల్లో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కూరపాటి సత్యప్రకాశ్రావు ప్రత్యేక లోగోన
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభమైంది. సోమవారం (నేడు) నుంచి టీచర్లు బదిలీల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు విద్యాశాఖ అవకాశం కల్పించింది.
ఏడాది ప్రారంభంలో టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కాగా, కోర్టు మధ్యంతర ఉత్తర్వులతో బ్రేక్ పడింది. తిరిగి ఉత్తర్వులను హైకోర్టు ఉపసంహరించుకోవడంతో శుక్రవారం బదిలీల ప్రక్రియకు విద్యాశాఖ షెడ్య�
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన షెడ్యూల్ను రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసింది. ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. బదిలీల ప్రక్రియ మొత్తం ఆన్లైన్ విధాన
Telangana | ఉపాధ్యాయ బదిలీల్లో భాగంగా ఈ దఫా 60 వేల మంది ఉపాధ్యాయులకు స్థానచలనం కలిగే అవకాశం ఉన్నది. మరో 10 వేల మందికి పదోన్నతులు లభిస్తాయి. బదిలీ ఉత్తర్వులు అందుకున్న ఉపాధ్యాయులంతా వెంటనే తమకు కేటాయించిన స్థానాల్�