తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉపాధ్యాయులకు 2015 జూన్లో బదీలకు జీఓ విడుదల చేయడంతో టీచర్ల రేషనలైజేషన్ ప్రక్రియను సైతం నిర్వహిస్తూ పదోన్నతులు, బదీలీలు చేపట్టారు. తిరిగి జూన్ 2018లో వెబ్ కౌన్సెలింగ్తో అందరికీ అవక
రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు (Teachers Transfers) హైకోర్టు పచ్చజెండా ఊపడంతో ఈనెల 2 నుంచి ప్రభుత్వం బదిలీల ప్రక్రియను చేపట్టనుంది. దీనికి సంబంధించి తెలంగాణ విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది.
ఉపాధ్యాయులు బదిలీలు, ఉద్యోగోన్నతులకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. ఉపాధ్యాయులకు సంబంధించిన బదిలీ ప్రక్రియ విద్యాసంవత్సరం ప్రారంభంలోనే ప్రారంభమైనప్పటికీ కొందరు కోర్టుకు వెళ్లడంతో నిలిచిపోయింది. కోర్�
Telangana | హైదరాబాద్ : ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను న్యాయస్థానం తీర్పుకు లోబడి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు.
Teachers transfers | రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 2 నుంచి టీచర్ల బదిలీలు చేపట్టనుంది. ఈ మేరకు రేపు తెలంగాణ విద్యాశాఖ రేపు (శుక్రవారం) షెడ్యూల్ విడుదల చేయనుంది.
మోడల్ స్కూల్ ఉపాధ్యాయలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను సైతం విద్యాశాఖ విడుదల చేసింది. 2013లో విధుల్లో చేరిన నాటి నుంచి �
స్పౌజ్ పాయింట్లను రద్దు చేసి, ఈ వేసవి సెలవుల్లో టీచర్ల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని తెలంగాణ నాన్ స్పౌజ్ టీచర్స్ అసోసియేషన్ (టీఎన్ఎస్టీఏ) ప్రభుత్వాన్ని కోరింది.
రాష్ట్రంలో టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నది. ఈ మేరకు గురువారం విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీవో నంబర్ 5 జారీ చేశారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు టీచర్ల బదిలీ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతున్నదని విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆన్లైన్లో నిర్వహిస్తున్నందున అవినీతికి ఆస్కారం లేదని తెలిపారు.
TS Govt | రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 27వ తేదీ నుంచి ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది.
రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 28 నుంచి ప్రారంభం కానుంది. 3 రోజుల పాటు ఆన్లైన్లో ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు.
TS Govt | ఈ నెల 27వ తేదీ నుంచి ప్రభుత్వ టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని టీచర్ల పదోన్నతులు, బదిలీలపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహ