Nara Lokesh | తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. తనకు ఎలాంటి లక్షణాలు లేవని, ఆరోగ్యం బాగానే ఉందని వెల్లడించారు. ప్రస్తుతం
అమరావతి : కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆంధ్రప్రదేశ్లో విద్యాసంస్థల సెలవులను పొడిగించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏపీ సీఎం జగన్కు లేఖ రాశారు. ఈ మేరకు సోమవారం సీఎం క్యాంపు కార్య
అమరావతి : గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టీడీపీ నాయకుడు తోట చంద్రయ్య హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ విశాల్ గున్ని నిందితుల అరెస్టు వివరాలను మీడియా సమావేశంలో
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గత వారం రోజులుగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో సామాన్యులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా కరోనా బారిన పడ్డారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని, టీడీపీ నే�
అమరావతి : గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టీడీపీ నాయకుడు తోట చంద్రయ్యను ప్రత్యర్థులు దారుణంగా హత్య చేయడం పట్ల టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. హత్య వార్త తెలుసుకున్న చంద�
అమరావతి : ఏపీలో ప్రతిపక్షాలకు చెందిన దాడుల పరంపర కొనసాగుతుంది. ముఖ్యంగా టీడీపీకి చెందిన నాయకులు, శ్రేణులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టీడీపీ నాయకుడు చంద�
అమరావతి : ఏపీలోని వైసీపీ ప్రభుత్వ, ప్రజా వ్యతిరేక విధానాలపై వరుస నిరసనలు, ఆందోళనలు నిర్వహించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళగిరిలో రెండోరోజు ఆయన పార్టీకి చెందిన
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే స్వార్థం లేకుండా పాలన సాగించే వ్యక్తి కావాలని, అలాంటి సుగుణాలు లేని వ్యక్తి పాలన కొనసాగిస్తుండడం వల్ల ఏపీలో పరిశ్రమలు నెలకొల్పేందుకు �
అమరావతి : ఏపీ సీఎం జగన్ పర్యటన సందర్భంగా కడప జిల్లాలో పోలీసులు టీడీపీ, జనసేన నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. పలువురు ఇళ్ల ముందు పోలీసులు కాపలా కాశారు. రాజంపేటలో టీఎన్ఎస్ఎఫ్ ఏబీవీపీ కార్యకర్తలను కూ�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో వరద ప్రభావ ప్రాంతాలో ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ నెల 23 నుంచి రెండు రోజుల పాటు కడప, తిరుపతి, నెల్లూరులో వరద బాధితులను పరామర్శించనున్నారు.
అమరావతి : టీడీపీ అధినేత , ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మళ్లీ సీఎం అయ్యాకే తాను సభలో అడుగుపెడతానని శపథం చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల రెండో రోజు అధికార, ప్రతిపక్ష టీడీపీ
అన్ని రంగాల్లో పురోగమిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఆహ్వానానికి ధన్యవాదాలు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నా వంతు కృషి చేస్తా రెండు మూడ్రోజుల్లో సానుకూల నిర్ణయం మీడియాతో టీటీడీపీ అధ్యక్షుడి వ్యాఖ్యలు హైదర