చిత్తూరు: పెళ్లి పేరుతో ముగ్గురు మహిళలను ఓ వ్యక్తి మోసం చేశాడు. వరకట్నం కోసం వేధించి దొరికిపోయాడు. దాంతో ఆ మోసగాడి బండారం బయటపడింది. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఓ నాయకుడితో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేస�
అమరావతి : ఏపీలో మంత్రి కొడాలి నానికి రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ అని , అటువంటి పార్టీ, అధినేతపై గౌరవం లేకుండా వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని టీడీపీ నాయకుడు బుద్ద వెంకన్న ఆరోపించారు. ఈరోజ�
అమరావతి : దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన మంత్రి కొడాలి నాని తన సొంత కల్యాణ మండపంలో క్యాసినో నిర్వహించడంపై టీడీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్యాసినో నిర్వహణపై వాస్తవాల�
అమరావతి : ఉద్యోగ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఐఆర్ కంటే తక్కువ ఫిట్మెంట్ ఇచ్చి ఏపీ ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని టీడీపీ నాయకుడు యనమల రామకృష్ణ ఆరోపించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల పట్ల వ