Air India | క్రూ సిబ్బంది సంస్థ ప్రచారకర్తలని, వారు సంస్థ ప్రతిష్ఠను దెబ్బ తీయొద్దని ఎయిర్ ఇండియా హెచ్చరించింది. విధుల నిర్వహణలో నైతిక విలువలు పాటించాలని స్పష్టం చేసింది.
Air India-AirBus | ఎయిర్ బస్ నుంచి 250 విమానాల కొనుగోలుకు ఒప్పందంపై ఎయిర్ ఇండియా ప్రతినిధులు సంతకాలు చేశారని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు.
Air India | ప్రముఖ విమానాల తయారీ సంస్థ ఎయిర్ బస్ వద్ద సుమారు 250 విమానాల కొనుగోలు డీల్ ఖరారైందని ఎయిర్ ఇండియా వర్గాలు తెలిపాయి. వచ్చేవారం డీల్ పూర్తి కావచ్చునని సమాచారం.
Tata-I Phone | కర్ణాటకలో విస్ట్రోన్ కంపెనీ ఆధ్వర్యంలోని ఐ-ఫోన్ల తయారీ యూనిట్లో మెజారిటీ వాటా చేజిక్కించుకుని ఐ-ఫోన్ల తయారీ చేపట్టాలని టాటా సన్స్ తహతహలాడుతున్నది.
Air India | గత నవంబర్ 26న మహిళపై ఒక ప్రయాణికుడు మూత్రం పోసిన ఘటనలో వేగంగా స్పందించలేకపోయాం అని టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ అంగీకరించారు.
ముంబై: టాటా సన్స్ మాజీ చైర్మెన్ సైరస్ మిస్త్రీ ఆదివారం రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో మిస్త్రీతో పాటు మరో ప్రయాణికుడు కూడా చనిపోయాడు. అయితే ఆ ఇద్దరూ కారు సీటు బ�
Cyrus mistry | టాటా సన్స్ మాజీ చీఫ్ సైరస్ మిస్త్రీ కన్నుమూశారు. పాల్ఘర్లోని చరోతి వద్ద జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో సైరస్ మిస్త్రీ ప్రాణాలు కోల్పోయారు. సూర్య నదిపై ఉన్న వంతెనపై...
టాటా గ్రూప్ కంపెనీల మాతృసంస్థ టాటా సన్స్ ఆధిపత్యానికి కొనసాగుతున్న పోరులో సుప్రీం కోర్టులో టాటాలకు ఊరట లభించింది. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తొలగించాలన్న టాటా గ