Minister KTR | తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. గురువారం ముంబైలో పర్యటించారు. ముంబై పర్యటనలో భాగంగా పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో కేటీఆర్ సమావేశమయ్యారు. టాటా కార్పోరేట్
రతన్ టాటాకి అత్యంత సన్నిహితుడు, టాటా గ్రూప్లో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఆర్ కృష్ణకుమార్(84) ఇక లేరు. ముంబయిలోని తన నివాసంలో ఆదివారం గుండెపోటుతో మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.
భారత్లో టాటా గ్రూప్ ఐఫోన్లను తయారు చేయనున్నదా?.. అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఇటీవల విడుదలైన ఐఫోన్ 14 తయారీని భారత్లో 2-3 నెలల్లో ప్రారంభించాలని యాపిల్ చూస్తున్నది. ఈ క్రమంలోనే యాపిల్ ప్రధాన స�
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: ఇప్పటికే క్యాబినెట్ ఆమోదం పొందిన ప్రభుత్వ రంగ సంస్థలను (పీఎస్యూలు) వేగంగా మూసివేసి, అమ్మేయాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం తన మంత్రిత్వ శాఖల్ని ఆదేశించింది. నష్టాల్లో ఉన్న, ఖాయిలాప
ముంబై: షాపూర్జీ పల్లోంజి గ్రూపు అధినేత పల్లోంజి మిస్త్రీ ఇవాళ కన్నుమూశారు. ఆయన వయసు 93 ఏళ్లు. స్వంత ఇంట్లోనే తుదిశ్వాస విడిచినట్లు కంపెనీ అధికారులు వెల్లడించారు. టాటా గ్రూపులో అత్యధిక వ్యక్తి�
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: ఎయిర్ ఇండియాలో ఎయిర్ ఏషియా ఇండియాను విలీనం చేయడానికి టాటా గ్రూపు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందుకు సంబంధించి కాంపిటేషన్ కమిషన్ అనుమతి కోసం వేచి చూస్తున్నది. ఎయిర్ ఏషియా ఇండ
దేశంలో పరిశ్రమల స్థాపనకు ఆద్యుడిగా చెప్పుకుంటున్న జంషెడ్జీ టాటా.. 183 ఏండ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున జన్మించారు. టాటా గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేన్స్.. ఉప్పు నుంచి మొదలుకొని...
ముంబై, ఫిబ్రవరి14: ఎయిర్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్, మేనేజింగ్ డైరెక్టర్గా టర్కిష్ ఎయిర్లైన్స్ మాజీ చైర్మ న్ ఇల్కర్ ఐసీ నియమితులయ్యారు. ఈ విషయాన్ని టాటా సన్స్ తాజాగా వెల్లడించింది. ఇటీవల ఎయిర్
మహారాజా తన పుట్టింటికి తిరిగి చేరుకున్నాడు. 69 ఏండ్ల సుదీర్ఘ వ్యవధి తర్వాత ఎయిరిండియా టాటాల గూటికి మళ్లీ చేరింది. ఎయిరిండియాను టాటా గ్రూపునకు కేంద్రప్రభుత్వం అధికారికంగా అందజేయటంతో ఆ కంపెనీ చరిత్రలో ఒక �
69 ఏండ్ల తర్వాత మళ్లీ ఎయిర్ ఇండియా కాక్పిట్లోకి.. టాటా గ్రూప్నకు అప్పగించిన కేంద్ర ప్రభుత్వం త్వరలో కొత్త బోర్డు ఓ అంకం ముగిసింది. ఎట్టకేలకు ఎయిర్ ఇండియాను అమ్మేయాలన్న మోదీ సర్కారు పంతం నెరవేరింది.దే
అప్పగించనున్న కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ, జనవరి 26: టాటా గ్రూప్నకు ఎయిర్ ఇండియాను గురువారం కేంద్ర ప్రభుత్వం అప్పగించే అవకాశాలున్నాయి. ఈ మేరకు సంబంధిత అధికార వర్గాలు బుధవారం తెలిపాయి. ఇందుకు కావాల్సిన �