BCCI : భారత క్రికెట్ బోర్డు మరోసారి భారీ ఆదాయంపై కన్నేసింది. టైటిల్ స్పాన్సర్ రైట్స్(Title Sponsor Rights)కు బీసీసీఐ ఈరోజు టెండర్లను ఆహ్వానించింది. ప్రముఖ కంపెనీల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్టు ఓ ప్రకటన�
Tata iPhone | దేశీయ బహుళ వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్ నుంచి ఇక మార్కెట్లోకి ఐఫోన్లు రానున్నాయి. తొలి భారతీయ ఐఫోన్ తయారీదారన్న ఘనతను టాటాలు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దాదాపు ఏడాదిగా కొనస
దేశీయ విమానయాన రంగంలో ఇండిగో రివ్వున దూసుకుపోతున్నది. ఎయిర్ ఇండియా టేకోవర్తో విమానయాన రంగంలో టాటాలు భారీ విస్తరణ చేపట్టినా, ప్రస్తుతానికి ఇండిగో దాదాపు గుత్తాధిపత్యం చెలాయిస్తున్నది. గోఫస్ట్ దివాల�
దేశంలో అత్యంత ఆకర్షణీయ కంపెనీగా టాటా పవర్ నిలిచింది. హెచ్ఆర్ సేవల సంస్థ రాండ్స్టడ్ ఇండియా బుధవారం విడుదల చేసిన తమ వార్షిక నివేదిక ‘రాండ్స్టడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రిసెర్చ్ (ఆర్ఈబీఆర్) 2023’లో టాట
TATA Group | ప్రపంచవ్యాప్తంగా మాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అదే సమయంలో జీతంలో కోతలు సైతం విధిస్తున్నాయి. ఇందుకు భిన్నంగా దేశంలోనే ప్రతిష్టాత్మక కంపెనీగా వె�
వినీలాకాశంలోకి ప్రైవేటు ఎయిర్లైన్స్ ప్రయాణం ప్రారంభించిన గత మూడు దశాబ్దాల్లో సగటున దాదాపు ఏడాదికో కంపెనీ చొప్పున మూతపడ్డాయి. తాజాగా దివాలా పిటిషన్ వేసిన వాడియా గ్రూప్ కంపెనీ గో ఫస్ట్ మనుగడ కోసం క�
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మొదటి సీజన్ హక్కులను టాటా గ్రూప్ దక్కించుకుంది. ఐదు సీజన్లకు కూడా ఈ కంపెనీయే స్పాన్సర్గా ఉండనుది. 2027 జూలై వరకు టాటా గ్రూప్ టైటిల్ స్పాన్సర్గా కొనసా�
Minister KTR | తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. గురువారం ముంబైలో పర్యటించారు. ముంబై పర్యటనలో భాగంగా పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో కేటీఆర్ సమావేశమయ్యారు. టాటా కార్పోరేట్
రతన్ టాటాకి అత్యంత సన్నిహితుడు, టాటా గ్రూప్లో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఆర్ కృష్ణకుమార్(84) ఇక లేరు. ముంబయిలోని తన నివాసంలో ఆదివారం గుండెపోటుతో మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.
భారత్లో టాటా గ్రూప్ ఐఫోన్లను తయారు చేయనున్నదా?.. అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఇటీవల విడుదలైన ఐఫోన్ 14 తయారీని భారత్లో 2-3 నెలల్లో ప్రారంభించాలని యాపిల్ చూస్తున్నది. ఈ క్రమంలోనే యాపిల్ ప్రధాన స�
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: ఇప్పటికే క్యాబినెట్ ఆమోదం పొందిన ప్రభుత్వ రంగ సంస్థలను (పీఎస్యూలు) వేగంగా మూసివేసి, అమ్మేయాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం తన మంత్రిత్వ శాఖల్ని ఆదేశించింది. నష్టాల్లో ఉన్న, ఖాయిలాప