డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ గురువారం ట్రేడింగ్లో ఆల్టైమ్ కనిష్ఠానికి దిగజారింది. మునుపెన్నడూ లేనివిధంగా 88.35 స్థాయి వద్ద ముగిసింది. బుధవారం ముగింపుతో చూస్తే 24 పైసలు క్షీణించింది.
‘మోదీతో నేను ఎప్పుడూ స్నేహంగానే ఉంటాను. ఆయనో గొప్ప ప్రధాని. అయితే, ప్రస్తుతం ఆయన చేస్తున్న పని నాకు నచ్చలేదు. కానీ, ఇండియా, అమెరికా మధ్య ప్రత్యేక సంబంధం ఉంది. దాని గురించి దిగులు చెందాల్సిన అవసరం లేదు’.. అమెర
అమెరికాలో ఈ నెల చివరిలో నిర్వహిస్తున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనబోవడం లేదు. ఈ మేరకు తాత్కాలిక వక్తల జాబితాలో పీఎం మోదీ పేరును ఐకరాజ్య సమితి ప్రకటించలేదు.
ఒకప్పుడు విపరీతమైన సుంకాలతో తమను ఎడాపెడా బాదేసిన భారత్ తాము విధించిన 50 శాతం సుంకాలతో దారిలోకి వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. తాము భారత్పై 50 శాతం సుంకాలు విధించడాన్ని ఆయన
Donald Trump | అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సుంకాల విషయంలో అసత్యపు వ్యాఖ్యలు చేశారు. రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి పలు దేశాలపై సుంకాల భారం మోపుతూ బెదిరింపులకు పాల్పడుతున్న ట్రంప
పసిడి పరుగులు పెడుతున్నది. రోజుకొక చారిత్రక గరిష్ఠ స్థాయిని తాకుతున్న విలువ మరో శిఖరానికి చేరుకున్నది. వరుసగా ఏడు రోజులుగా పెరుగుతూ వచ్చిన ధర మంగళవారం పదిగ్రాముల ధర మరో రూ.400 ఎగబాకి రూ.1.06 లక్షలకు చేరుకున్న
డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ మరో ఆల్టైమ్ కనిష్ఠానికి పతనమైంది. సోమవారం ఫారెక్స్ మార్కెట్ ట్రేడింగ్లో తీవ్ర ఒడిదొడుకుల మధ్య మునుపెన్నడూ లేనివిధంగా 88.10 వద్దకు దిగజారింది.
రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై అమెరికా తన కక్ష సాధింపు చర్యల్ని మరింత పెంచింది. తాము విధించినట్టుగానే భారత్పై సెకండరీ టారిఫ్లు విధించాలని యూరప్ దేశాలపై ఒత్తిడి తీసుకొస్తున�
Target India | రష్యా (Russia) నుంచి చమురు కొనుగోలు చేయడాన్ని బూచిగా చూపి అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారత్ (India) పై భారీగా సుంకాల భారాన్ని మోపారు. ప్రస్తుతం భారత దిగుమతులపై అమెరికాలో 50 శాతం టారిఫ్లు
భారత్-పాకిస్థాన్ ఘర్షణల్లో మధ్యవర్తిత్వం వహించేందుకు తనను అనుమతించలేదన్న వ్యక్తిగత కోపంతోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత వస్తువులపై 50 శాతం సుంకాలు విధించారని అమెరికన్ మల్టీనేషనల్ ఇ�
భారతీయ వస్తువులపై ఆగస్టు 27 నుంచి(బుధవారం) 25 శాతం అదనపు సుంకాల అమలుకు సంబంధించిన వివరాలతో అమెరికా ఓ ముసాయిదా నోటీసును జారీచేసింది. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే 4,800 కోట్ల డాలర్ల(సుమారు రూ. 4.20 లక్షల కోట్ల
దేశీయ స్టాక్ మార్కెట్లకు అమెరికా సెగ గట్టిగానే తాకింది. భారత్ ఉత్పత్తులపై అదనంగా 25 శాతం ప్రతీకార సుంకాన్ని విధించనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో సూచీలు తీవ్ర ఒత్తిడికి గ�