సీపీఎస్ విధానం రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, ఈ విధానాన్ని రద్దు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని తపస్ మండల అధ్యక్షుడు ధ్యావనపల్లి శ్రీకాంత్ రావు అన్నారు. తపస్ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు �
Promotions Demand | అర్హత ఉన్న ఉపాధ్యాయులందరికీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పదోన్నతులు కల్పించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) జిల్లా గౌరవ అధ్యక్షుడు కిశోర్ కుమార్, ప్రధాన కార్యదర్శి నరసింహ డిమాండ్ చేశారు.
Tapas | అసంబద్ధమైన ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను వెంటనే నిలుపుదల చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నాగర్కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి శేఖర్ ముదిరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మధ్యాహ్న భోజన బాధ్యతల నుంచి టీచర్లను మినహాయించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) ప్రభుత్వాన్ని కోరింది. టీచర్లను బోధనకే పరిమితం చేయాలని కోరుతూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డిని కలిసి
విద్యారంగంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో కృషిచేస్తున్నట్లు తపస్ పరిగి మండల అధ్యక్షుడు మధుసూదన్, ప్రధాన కార్యదర్శి సాయిబాబా అన్నారు. సోమవారం �
రాష్ట్రంలో నూతన విద్యావిధానం-2020(ఎన్ఈపీ)ని అమలుచేయాలని, ఎన్సీఈఆర్టీ సిలబస్ను ప్రవేశపెట్టాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) ప్రభుత్వాన్ని కోరింది. సోమవారం సచివాలయంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్ర
ఉపాధ్యాయులకు 50.54% ఫిట్మెంట్తో జూలై 2023 నుంచి వేతన సవరణ చేయాలని పీఆర్సీ కమిటీని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) విజ్ఞప్తి చేసింది. గురువారం సంఘం సభ్యులు పీఆర్సీ కమిటీని కలిసి పలు అంశాలపై చర్చించారు.
రెండో పీఆర్సీలో భాగంగా 50 శాతం ఫిట్మెంట్ను ప్రకటించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) కోరింది. ఎస్జీటీ, సెకండరీ గ్రేడ్లకు మధ్యగల వేతన వ్యత్యాసాన్ని సవరించాలని విజ్ఞప్తి చేసింది.