CITU | ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2026-27 కేంద్ర బడ్జెట్ దశ, దిశానిర్దేశం లేనిదిగా కనిపిస్తోందని సీఐటీయూ మంచిర్యాల జిల్లా సహాయ కార్యదర్శి దాగాం రాజారాం ఆరోపించారు.
Mass literacy Programme | వసంత పంచమి సందర్భంగా తాండూర్, మాదారం సెక్టార్లలోని అంగన్వాడీ సెంటర్లలో శుక్రవారం సామూహిక అక్షరాభ్యాసాలు , అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించారు.
Singareni Director | మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఏరియా వైభవానికి తన వంతు కృషి చేస్తున్నానని సింగరేణి( ప్రాజెక్టు అండ్ ప్లానింగ్) డైరెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు.
Panchayat Polling | గ్రామపంచాయతీ రెండవ విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు సహాయ ఎన్నికల అధికారి, తాండూర్ ఎంపీడీవో శ్రీనివాస్, తహసీల్దార్ జ్యోత్స్న తెలిపారు.
Panchayat Elections | పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అక్రమంగా రవాణా చేయకుండా కట్టడి చేయాలని తాండూర్ తహసీల్దార్ జ్యోత్స్న అన్న�