కబడ్డీ అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ శుక్రవారం నుంచి ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్ మొదలుకానుంది. విశాఖపట్నం వేదికగా నేటి నుంచి ఆరంభం కాబోయే తొలి అంచె పోటీల్లో భాగంగా మొదటి మ్యాచ్లో ఆతిథ్య తెలు
ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)లో మరోపోరు అభిమానులను కట్టిపడేసింది. గచ్చిబౌలి స్టేడియం వేదికగా బుధవారం హోరాహోరీగా సాగిన పోరులో తెలుగు టైటాన్స్ 35-34 తేడాతో తమిళ్ తలైవాస్పై ఉత్కంఠ విజయం సాధించింది. పీకేఎల్
ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)లో తమిళ్ తలైవాస్ దుమ్మురేపింది. బుధవారం గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో తలైవాస్ 44-25తో గుజరాత్ జెయింట్స్పై ఘన విజయం సాధించింది.
ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)లో తెలుగు టైటాన్స్కు చుక్కెదురైంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా శనివారం జరిగిన మ్యాచ్లో టైటాన్స్ 29-44 తేడాతో తమిళ్ తలైవాస్ చేతిలో ఓటమిపాలైంది.
దేశ ఆర్థిక రాజధాని వేదికగా రెండ్రోజులుగా జరిగిన ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) వేలం విజయవంతంగా ముగిసింది. 11వ సీజన్ కోసం వేలాన్ని నిర్వహించగా రెండ్రోజుల్లో మొత్తం 118 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు కొనుగోలు చేశ�
ప్రొ కబడ్డీ లీగ్లో తమిళ్ తలైవాస్ ఐదో విజయం నమోదు చేసుకుంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్లో తలైవాస్ 45-28తో బెంగళూరు బుల్స్పై విజయం సాధించింది. తలైవాస్ తరఫున నరేందర్ 14 పా�
ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) పదో సీజన్లో తెలుగు టైటాన్స్ జట్టుకు గెలుపు కరువైంది. బుధవారం జరిగిన తమ నాలుగో మ్యాచ్లో టైటాన్స్ 36-38 తేడాతో తమిళ్ తలైవాస్ చేతిలో ఓటమిపాలైంది. తలైవాస్ టీమ్లో రైడర్ నరేంద
ప్రొ కబడ్డీ లీగ్లో ఆదివారం జరిగిన తొలి మ్యాచ్లో తమిళ్ తలైవాస్ 42-31 స్కోరుతో ఢిల్లీ దబాంగ్ను మట్టికరపించింది. తలైవాస్ జట్టులో అజింక్య పవార్ అత్యధికంగా 21 పాయింట్లు సాధించి జట్టు విజయానికి దోహదం చేశా�
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో తమిళ్ తలైవాస్ జట్టు బోణీ కొట్టింది. శుక్రవారం జరిగిన పోరులో తమిళ్ తలైవాస్ 36-26తో పుణెరి పల్టన్పై విజయం సాధించింది. తలైవాస్ తరఫున అజింక్యా పవార్�