అధిష్టానం ఆదేశాల మేరకు బీఆర్ఎస్ శ్రేణులు సమష్టిగా కదిలి రజతోత్సవ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు పిలుపునిచ్చారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్
బీఆర్ఎస్ పార్టీ 25వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ నెల 27న ఎల్కతుర్తిలో నిర్వహిస్తున్న బహిరంగ సభ ఏర్పాట్లు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. గడువు సమీపిస్తుండడంతో సభ ఇన్చార్జిలుగా వ్యవహరిస్తు
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. బుధవ
ఆఫ్రికా దేశాలంటే ప్రపంచంలోని చాలామంది ప్రజలకు అవి వెనుకబడిన దేశాలనే అపోహ ఉన్నది. వారికే కాదు, నాక్కూడా ఆయా దేశాల్లో పర్యటించే వరకు ఆఫ్రికా దేశాలు అభివృద్ధిలో వెనుకంజలో ఉన్నాయనే దురభిప్రాయం ఉండేది. కరీం�
మామునూరులో ఎయిర్పోర్టును తామే తీసుకొచ్చామంటూ బీజేపీ, కాంగ్రెస్ కొట్లాట చూస్తే నవ్వొస్తుందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. ఎయిర్పోర్టు రావడం వెనుక బీఆర్ఎస్ కృషి ఎంతో ఉన్నదని చెప్ప�
మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డి ఓటమి భయంతో అర్ధరాత్రి కొత్త డ్రామా మొదలు పెట్టారని టీఆర్ఎస్ నల్లగొండ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు ధ్వజమెత్తారు.
మంత్రి సత్యవతి రాథోడ్ | శాసన మండలి ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీగా ఎంపికైన టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీనియర్ నాయకుడు తక్కెళ్లపల్లి రవీందర్ రావు గురువారం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథో
నల్లగొండ: పార్టీ కార్యక్రమాలు ఉన్నప్పుడు కార్యకర్తలు సమపాలన పాటించి నిగ్రహంతో ఉన్నప్పుడే సభలు విజయవంత అవుతాయని అందుకు ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేస్తేనే పార్టీ బతుకుద్దనే విషయం గుర్తుంచుకోవాలన�
మునుగోడు: టీఆర్ఎస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దాలని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మ డి నల్లగొండ జిల్లా ఇన్చార్జి తక్కళ్లపల్లి రవీందర్రావు గులాబీ కార్యకర్తలకు ప�