Sunil Gavaskar | టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్ గెలిస్తే.. ఆ జట్టు సారథి బాబర్ ఆ దేశ ప్రధాని అవుతాడని భారత జట్టు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా
T20 World Cup final:టీ20 వరల్డ్కప్లో ఆదివారం మెల్బోర్న్లో పాకిస్థాన్, ఇంగ్లండ్ మధ్య ఫైనల్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఆ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ
Sunil Gavaskar | భారత జట్టులోని సీనియర్ ఆటగాళ్లు కొంత మంది తమ కెరీర్కు వీడ్కోలు పలికే అవకాశం ఉందని టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నారు. టీ20 ప్రపంచకప్లో భాగంగా నిన్న ఇంగ్లాండ్తో జరిగిన సెమీ ఫైన�
Indian bowlers:టీ20 వరల్డ్కప్లో టీమిండియా ప్రస్థానం సెమీస్తో ముగిసింది. నిజానికి ఈ టోర్నీలో సూపర్12 స్టేజ్లో ఇండియా అత్యధికంగా 8 పాయింట్లు సాధించింది. కోహ్లీ, సూర్య, పాండ్యా లాంటి బ్యాటర్లు మెరవడంతో క
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ పతాక సన్నివేశానికి చేరుకుంది. దాదాపు నెలరోజులుగా అభిమానులను అలరిస్తూ వస్తున్న మెగాటోర్నీలో ప్రపంచ విజేత ఎవరో మరో రెండు మ్యాచ్ల్లో తేలనుంద�
NZ vs PAK | దాయాదీ జట్టు పాకిస్థాన్ ఫైనల్కు చేరుకుంది. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్కప్ తొలి సెమీస్లో భాగంగా కివీస్పై ఉత్కంఠ విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 153 పరుగుల లక్ష్యాన్ని 9 వికె
Virat Kohli | హోరాహోరీ పోరాటాలతో అభిమానులను ఉర్రూతలూగిస్తున్న టీ20 ప్రపంచకప్ చివరి అంకానికి చేరుకుంది. అనూహ్య ఫలితాలతో గ్రూప్ దశ ముగియగా.. బుధవారం సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగా అన్ని జట్లు కీలక స�
హోరాహోరీ పోరాటాలతో అభిమానులను ఉర్రూతలూగిస్తున్న టీ20 ప్రపంచకప్ చివరి అంకానికి చేరుకుంది. అనూహ్య ఫలితాలతో గ్రూప్ దశ ముగియగా.. బుధవారం తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్తో పాకిస్థాన్ తలపడనుంది
ప్రపంచకప్ చేజిక్కించుకోవాలనే లక్ష్యంతో ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన టీమ్ఇండియా.. అందులో మొదటి అంకాన్ని పూర్తి చేసి సెమీఫైనల్ పోరుకు సిద్ధమవుతున్నది
Ricky Ponting | గత వారం పాకిస్థాన్తో జరిగిన టీ20 ప్రపంచకప్లో టీమిండియా అద్భుత విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో వీరోచిన ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ.. జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ముఖ్యం�
Rohit Sharma | టీ20 వరల్డ్ కప్లో భాగంగా సెమీ ఫైనల్లో అడిలైడ్ వేదికగా ఇంగ్లండ్తో టీమ్ ఇండియా తలపడనున్నది. ఈ మ్యాచ్కు ముందు భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ప్రాక్టీస్ సెషన్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ �