పోర్ట్ ఆఫ్ స్పెయిన్: ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ కోసం వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తమ దేశ జట్టును శుక్రవారం ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టుకు హార్డ్హిట్టర్ రోవ్మన్ పావెల్ సారథ్యం వహించనున�
వచ్చేనెలలో అమెరికా, వెస్టిండీస్ వేదికలుగా జరగాల్సి ఉన్న టీ20 ప్రపంచకప్ కోసం బీసీసీఐ ఇటీవలే భారత జట్టును ప్రకటించగా అందులో నలుగురు స్పిన్నర్లను ఎంపికచేయడంపై వస్తున్న విమర్శలపై కెప్టెన్ రోహిత్ శర్మ �
టీ20 వరల్డ్ కప్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) బుధవారం తమ జట్టును ప్రకటించింది. మిచెల్ మార్ష్ సారథిగా వ్యవహరించనున్న 15 మంది సభ్యులలో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్తో పాటు ఐపీఎల్లో మెరుపులు మెరిప�
T20 World Cup 2024 : ఐసీసీ టీ20 వరల్డ్ కప్ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. 19 మందితో కూడిన ఈ జట్టుకు రోహిత్ శర్మ(Rohit Sharma) సారథ్యం వహించనున్నారు.
T20 World Cup | ఈ ఏడాది ఐఐసీ టీ20 వరల్డ్ కప్ జరుగనున్నది. ప్రస్తుతం కొనసాగుతున్న ఐపీఎల్-2024 తర్వాత భారత్ జట్టు మెగా ఈవెంట్లో పాల్గొనున్నది. అయితే, జూన్ 2 నుంచి మొదలవనున్నది. అయితే, టోర్నీకి సంబంధించి మే 1న ఆటగాళ్ల �
టీ20లలో వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ క్యాంప్లో చేరాడు. స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ కారణంగా గతేడాది డిసెంబర్ నుంచి క్రికెట్కు దూరంగా ఉంటున్న మిస్టర్ 360.. శ�
Rishabh Pant | భారత స్టార్ వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ దాదాపు 15 నెలల తర్వాత మళ్లీ బ్యాట్పట్టి మైదానంలోకి దిగాడు. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఆడుతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కె
గతేడాది భారత్ వేదికగా ముగిసిన వన్డే ప్రపంచకప్లో పాకిస్తాన్ పేలవ ప్రదర్శన తర్వాత ఆ జట్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్న బాబర్.. నాలుగు నెలల స్వల్ప విరామం అనంతరం మళ్లీ నాయకుడిగా రీఎంట్రీ ఇచ్చాడు.
క్రికెట్లో త్వరలో కొత్త నిబంధనలు రాబోతున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పు లు చోటు చేసుకుంటున్నాయి. ఇక నుంచి వన్డేలు, టీ20ల్లో వృథా సమయాన్ని అరికట్టేందుకు ఐసీసీ స్టాప్క్లాక్ నిబంధనను తీసుకొచ�
ICC Stop Clock Rule | వైట్ బాల్ క్రికెట్లో వృథా సమయాన్ని అరికట్టి నిర్దేశిత సమయంలో మ్యాచ్లను పూర్తిచేసేందుకు గాను ఐసీసీ ఈ నిబంధనను గతేడాది తీసుకొచ్చింది. స్టాప్ క్లాక్ రూల్ ప్రకారం.. బౌలింగ్ చేసే జట్టు ఒక ఓవ�
ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్లో భారత్, ఐర్లాండ్ పోరుతో పాటు సెమీఫైనల్ మ్యాచ్ల టికెట్లు ఈ నెల 19న విడుదల కాబోతున్నాయి. ఈ విషయాన్ని ఐసీసీ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది.