టీ20 ప్రపంచకప్లో టీమ్ఇండియా మరో పోరుకు సిద్ధమైంది. గ్రూప్-2లో భాగంగా ఆడిన నాలుగు మ్యాచ్ల్లో మూడింట నెగ్గిన రోహిత్ సేన నేడు జింబాబ్వేతో అమీతుమీకి సిద్ధమైంది. సూపర్-12 దశలో ఇదే చివరి మ్యాచ్ కాగా.. భారత జ
సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచకప్లో ఆస్ట్రేలియా.. సెమీఫైనల్కు చేరకుండానే వెనుదిరిగింది. గ్రూప్-నుంచి ఇప్పటికే న్యూజిలాండ్ సెమీస్ చేరగా.. చివరి లీగ్ మ్యాచ్లో శ్రీలంకపై నెగ్గిన ఇంగ్లండ్ సెమీస్కు
ప్రపంచకప్లో న్యూజిలాండ్ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. వరుస విజయాలతో జోరుమీదున్న న్యూజిలాండ్.. శుక్రవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో 35 పరుగుల తేడాతో ఐర్లాండ్ను చిత్తు చేసింది.
Joshua Little Hat-trick: ఐర్లాండ్ బౌలర్ జోష్ లిటిల్.. టీ20 వరల్డ్కప్లో హ్యాట్రిక్ తీశాడు. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో లిటిల్ ఇవాళ వరుసగా మూడు బంతుల్లో ముగ్గుర్ని ఔట్ చేశాడు. కివీస్ బ్యాటర్లు విలియమ్సన
Sehar Shinwari:పాకిస్థాన్ నటి సేహర్ షిన్వారి చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ఆదివారం భారత్, జింబాబ్వే మధ్య జరగనున్న మ్యాచ్ను ఉద్దేశించి షిన్వారి ఓ ట్వీట్ చేసింది. ఒకవేళ ఆ మ్యాచ్లో ఇండియాను జింబాబ్వే ఓ�
భారత యువ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ టీ20ల్లో తనకు తిరుగులేదని చాటిచెప్పాడు. ప్రత్యర్థి ఎవరన్నది సంబంధం లేకుండా పరుగుల వరద పారిస్తున్న సూర్య ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో నంబర్వన్ ర్యాంక్ను సొంతం చేస
టీ20 ప్రపంచకప్లో నాకౌట్ మ్యాచ్లు దగ్గరపడుతున్నా కొద్ది సెమీఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది. మంగళవారం ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన మ్యాచ్లో న్యూజిలాండ్పై ఇంగ్లండ్ 20 పరుగుల తేడాతో గెలిచింది.