Virat Kohli: ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్కప్లో పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ స్టన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. దాదాపు ఓటమి ఖాయం అనుకున్న దశలో అనూహ్య రీతిలో కోహ్లీ సూపర్ షో ప్ర
క్రికెట్ పుట్టినిైల్లెన ఇంగ్లండ్.. రెండోసారి టీ20 ప్రపంచకప్ ముద్దాడింది. సంప్రదాయ ఫార్మాట్కు అధిక ప్రాధాన్యతనిస్తూ.. ఇన్నాళ్లు పరిమిత ఓవర్ల క్రికెట్ను పెద్దగా పట్టించుకోని ఇంగ్లిష్ జట్టు.. బాదినోడ
నెల రోజుల ముందు ఎవరూ ఊహించని రెండు జట్ల మధ్య టీ20 వరల్డ్కప్ ఫైనల్కు రంగం సిద్ధమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద మైదానాల్లో ఒకటైన మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో ఆదివారం ఇంగ్లండ్, పాకిస్థాన్ మధ్�
Sunil Gavaskar | టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్ గెలిస్తే.. ఆ జట్టు సారథి బాబర్ ఆ దేశ ప్రధాని అవుతాడని భారత జట్టు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా
T20 World Cup final:టీ20 వరల్డ్కప్లో ఆదివారం మెల్బోర్న్లో పాకిస్థాన్, ఇంగ్లండ్ మధ్య ఫైనల్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఆ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ
Sunil Gavaskar | భారత జట్టులోని సీనియర్ ఆటగాళ్లు కొంత మంది తమ కెరీర్కు వీడ్కోలు పలికే అవకాశం ఉందని టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నారు. టీ20 ప్రపంచకప్లో భాగంగా నిన్న ఇంగ్లాండ్తో జరిగిన సెమీ ఫైన�
Indian bowlers:టీ20 వరల్డ్కప్లో టీమిండియా ప్రస్థానం సెమీస్తో ముగిసింది. నిజానికి ఈ టోర్నీలో సూపర్12 స్టేజ్లో ఇండియా అత్యధికంగా 8 పాయింట్లు సాధించింది. కోహ్లీ, సూర్య, పాండ్యా లాంటి బ్యాటర్లు మెరవడంతో క