సారంగాపూర్ (Sarangapur) మండలంలోని పోతారం పంచాయతీ పరిధిలోని గణేషపల్లి శివారులో మినిస్టేడియం, స్విమ్మింగ్ పూల్స్ నిర్మాణానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూ.2.85కోట్లు మంజూరు చేసింది.
Temple Elephant | వేసవి (Summer) కాలం కావడంతో దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. పలు రాష్ట్రాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాంతో జనం ఇళ్ల నుంచి అడుగు బయట పెట్టాలంటేనే భయంతో వణికిపోతున్నారు.
దక్షిణంలో మీరు ఎక్కువ స్థలం వదిలి ఇల్లు కట్టారు. తద్వారా ఉత్తరంలో స్థలం తగ్గిపోయింది. దక్షిణం అధికమై ఖాళీ రావడంవల్ల ఇంట్లో ప్రధానంగా రోగాలు కాపురం చేస్తాయి. స్త్రీలు ఒంటరిగా జీవించాల్సి వస్తుంది. దక్షిణ
సమ్మర్ వచ్చిందంటే చాలు చిన్నారుల నుంచి పెద్దలు ఈత కొలనులను ఆశ్రయిస్తుంటారు. కొంత మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్రత్యేక శిక్షణ ఇప్పించి ఈత నేర్పిస్తుంటారు.
ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతంలో మునిగి యువకుడు మృతి చెందాడు. వరంగల్ జిల్లా ఏనుమాముల మార్కెట్ సుందరయ్య నగర్కు చెందిన బొనగాని జశ్వంత్ (19) తన స్నేహితులతో కలిసి మంగళవారం బొగత జలపాతం చూడటానిక
మండలంలోని చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న బొగత జలపాతాన్ని చూసేందుకు ఆదివారం పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివచ్చారు. జలపాతం అందాలను వీక్షించి వ్యూ పాయింట్ వద్ద సెల్ఫీలు, ఫొటోలు దిగారు.
Swimming Pool | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ 15 ఏళ్ల బాలుడు స్విమ్మింగ్ పూల్ (Swimming Pool) నుంచి బయటకు వచ్చి ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు.
Swimming pool | ఉస్మానియా యూనివర్సిటీలో(Osmania University) ప్రతి వేసవిలో నడిపించే స్విమ్మింగ్పూల్ను(Swimming pool) ఓయూ అధికారులు సోమవారం ప్రారంభించారు.
Swimming pool | సనత్నగర్లో(Sanatnagar) విషాదం చోటు చేసుకుంది. జీహెచ్ఎంసీ స్విమ్మింగ్ పూల్లో(Swimming pool) పడి కార్తికేయ(12) అనే బాలుడు మృతి(Boy dies) చెందాడు.
ఈత సరదా ఓ చిన్నారి ప్రాణం తీసింది. ఈ ఘటన పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం... జీడిమెట్ల ఎన్సీఎల్ సింధూ అపార్ట్మెంట్ ప్లాట్ 510లో నివాస�