ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ.. దేశీయ స్టాక్ మార్కెట్లలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఓవైపు మార్కెట్లు భీకర నష్టాల్లో నడుస్తున్నా.. మదుపరులు మాత్రం ఈ కంపెనీ షేర్లను ఎగబడి కొనేశారు.
Swiggy | ప్రముఖ ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ స్విగ్గీ (Swiggy) ఐపీఓ ద్వారా బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టయింది. ఐపీఓ నిర్ణేత ధర కంటే 18.9 శాతం ప్రీమియంతో ట్రేడింగ్ ముగిసింది.
కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) చేస్తున్న దర్యాప్తును మీడియాలో వస్తున్న వార్తలు తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ జొమాటో, స్విగ్గీ తెలిపాయి.
Swiggy IPO | ఆన్ లైన్ ఫుడ్ అండ్ గ్రాసరీ డెలివరీ జెయింట్ ‘స్విగ్గీ’ వచ్చేవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ కానున్నది. ఈ నెల ఆరో తేదీన ఐపీఓ ద్వారా దలాల్ స్ట్రీట్ లో అడుగు పెట్టనున్నది.
ఆహార, కిరాణా వస్తువుల డెలివరీ సంస్థ స్విగ్గీ స్టాక్ మార్కెట్లోకి లిస్ట్ కాబోతున్నది. వచ్చే నెల 6 నుంచి 8 వరకు మూడు రోజులపాటు జరగనున్న ఐపీవో ద్వారా గరిష్ఠంగా రూ.11,300 కోట్ల నిధులను సమీకరించాలని లక్ష్యంగా పె�
Swiggy IPO | ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ ‘స్విగ్గీ (Swiggy)’ సైతం ఐపీఓకు సిద్ధమైంది. ఈ ఐపీఓ ద్వారా రూ.11,300 కోట్ల నిధులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. నవంబర్ మొదటి వారంలో ఐపీఓ ప్రారంభం అవుతుందని తెలుస్తోంద�
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు స్విగ్గీ, జొమాటో కొన్ని నగరాల్లో ప్లాట్ఫాం ఫీజును రూ.10కి పెంచేశాయి. దీనికి సంబంధించిన ఓ నివేదికపై స్పందిస్తూ జొమాటో గురువారం వివరణ ఇచ్చింది. తాము బుధవారం నుంచి ప్లాట్ఫా�
Zomato - Swiggy | ఫెస్టివ్ సీజన్ నేపథ్యంలో దేశంలోని ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్ జొమాటో, స్విగ్గీ.. కొన్ని సెలెక్టెడ్ నగరాల పరిధిలో ప్లాట్ ఫామ్ ఫీజు పెంచేశాయి.
‘నాన్నా.. షాపింగ్కు వెళ్దాం’ అని కారు తాళాలు తీయడం. ‘అమ్మా.. ఈ రోజు డిన్నర్ బయట చేద్దాం..’ అంటూ బైక్ తాళాలు వెతకడం.. ఈ తరం టీనేజర్లు మర్చిపోయారు. ఎందుకంటే.. వాళ్లకు షాపింగ్ అంటే.. అమెజాన్, మింత్రా ఓన్లీ! లంచ�
వినియోగదారులను మోసపుచ్చి ఆర్థిక ప్రయోజనం పొందుతున్న యాప్స్ దేశంలో పెరిగిపోతున్నట్టు అడ్వైర్టెజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏఎస్సీఐ) తాజా నివేదికలో వెల్లడించింది. తాము విశ్లేషించిన 53 య
దేశీయ ఆహార సేవల పరిశ్రమ అంచనాలకుమించి రాణిస్తున్నది. 2030 నాటికి ఈ రంగం రూ.10 లక్షల కోట్లకు చేరుకుంటుందని బెయిన్ అండ్ కంపెనీ, స్విగ్గీ సంయుక్తంగా ‘హౌ ఇండియా ఈట్స్ పేరుతో విడుదల చేసిన నివేదికలో వెల్లడించి�