ఇరవయ్యో శతాబ్దం తొలి రోజులు.. పంజాబ్ రైతులు అప్పుల్లో పుట్టారు. అప్పుల్లో బతికారు. అప్పులతో మరణించారు. కష్టాల్లో ఉన్న రైతుల్ని మరింత బలిపెట్టే మూడు బ్రిటిష్ నల్లచట్టాలొచ్చాయ్. బ్రిటిష్ వాడిపై గెలిచే
సహాయ నిరాకరణకు గాంధీజీ ఇచ్చిన పిలుపు ఉద్యమరూపం దాల్చింది. దేశమంతటా కొత్తగాలి వీస్తున్నది. హైదరాబాద్ సంస్థానంపై కూడా గాంధీ ప్రభావం పడింది. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా గాంధీ ప్రభావాన్ని అడ్డుకోలే
ఆయన సంపన్న కుటుంబంలో జన్మించారు. మిషనరీ యాత్రలో భాగంగా భారత్కు వచ్చారు. ఇక్కడ బ్రిటిషర్ల కుటిలపాలనలో కుదేలవుతున్న భారత్ను చూసి చలించిపోయారు. తన మాతృదేశం, ఆస్తిపాస్తులనూ వదులుకుని భారత స్వాతంత్య్ర సం�
దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఢిల్లీలో స్వంతత్ర భారత్ ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నాయి. ఆగస్టు 14 రాత్రి 11 గంటలకు రాజ్యాంగ సభ సమావేశమైంది. దేశ ప్రజలను ఉద్దేశించి జవహర్లాల్ నెహ్రూ స్వాతంత్య్ర సందేశం వి
‘స్వరాజ్యం నా జన్మహక్కు..ఈ నినాదం వినగానే మనకు ఠక్కున గుర్తొచ్చే పేరు బాలగంగాధర్ తిలక్. ఉద్యమ రణన్నినాదంగా దీన్ని తిలక్ ప్రజల్లోకి తీసుకెళ్లారు. కానీ ఈ నినాదాన్ని సృష్టించింది కాకా బాప్టిస్టా అని తిల
మహాత్ముడి పిలుపుతో స్వతంత్ర పోరాటంలో ఖాదీ తయారీ, చరఖా ప్రధాన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అప్పటి కరీంనగర్ జిల్లాలోని మెట్పల్లిలో ఖాదీ తయారీ ఉద్యమం చరిత్రలో నిలిచిపోయింది.
గాంధీజీ మహాభారతంలో శ్రీకష్ణునిలాగే ‘ఆయుధమున్ ధరింప’ అని శపథం చేశారు. సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అహింసా, సత్యాగ్రహమనే రెండు సరికొత్త ఆయుధాలతో గడగడలాడించారు.
దేశ స్వాతంత్య్రోద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సందర్భమది. 1931లో మహారాష్ర్టలోని నాగ్పూర్కు దగ్గరలోని చాందా ప్రాంతంలో గాంధీజీ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి వెళ్లొద్దని ఇక్కడి సర్కారు ఆంక్షలు విధించ�
జలియన్వాలాబాగ్ ఘోరకలి దేశప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలను రగిల్చింది. స్వాతంత్య్ర పోరాటాన్ని కీలక మలుపు తిప్పిన ఆ ఘటన గురించి మనదేశ ప్రజలకు తెలిసినంతగా అప్పట్లో బ్రిటిష్ ప్రజలకు తెలియదు. ఆ పని ఓ బ్రిటి�
బతకాలన్న కోరిక సహజంగానే ఉండాలి నాలో. ఆ ఉద్దేశాన్ని మనసులోనే దాచుకోదలచుకోలేదు. అయితే , జీవించాలంటే నా దొక షరతు. ఖైదీగా, బంధనాల్లో బతకాలని లేదు. దేశం కోసం,