తిరుమలగిరి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నెలకొన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షురాలు మిట్టపల్లి లక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చ�
“జన జాతియా గౌరవ వార్ష పక్ష్వాడా – 2025" కార్యక్రమంలో భాగంగా అనాజీపురం గ్రామంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు రైతుల సమక్షంలో “జన జాతియా గౌరవ దివస్” కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు.
తుంగతుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో 11వ జోనల్ స్పోర్ట్స్ మీట్ గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. జోనల్ ఆఫీసర్ అరుణకుమారి, డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, తాసీల్
సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం అనంతారం గ్రామంలో నిర్మించిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ఠాపనోత్సవాలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. ఈ నెల 10వ తేదీ వరకు ఉత్సవాలు అంగరంగ వ�
రైతులకు పంట వేసినప్పటి మొదలు చేతికొచ్చే వరకు కష్టాలు తప్పడం లేదు. మొన్నటి వరకు యూరియా దొరకక రాత్రి, పగలనక పిఎసిఎస్ కేంద్రాల వద్ద నిద్రించి చెప్పులను, ఆధార్ కార్డులను క్యూలైన్లో పెట్టి రోజుల తరబడి ని�
రాష్ట్రంలో బీసీ జనాభా ఎంత ఉందో అంత రిజర్వేషన్ సాధించుకునే వరకు బీసీల ఉద్యమం ఆగదని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, సూర్యాపేట మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, ప్రముఖ వైద�
కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం కోదాడ పట్టణంలోని వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం, రామాలయం, రఘునాథ స్వామి దేవాలయం, అయ్యప్ప స్వామి దేవాలయంతో పాటు పట్టణంలోని అన్ని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
తుంగతుర్తి నియోజకవర్గం కేంద్రం నుండి సూర్యాపేటకు వెళ్లే ప్రధాన రహదారి, కల్వర్టు పూర్తిగా ధ్వంసమై ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని బీజేపీ సూర్యాపేట జిల్లా ప్ర�
ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏపీఎం అశోక్ అన్నారు. మంగళవారం తుంగతుర్తి మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.
పెన్పహాడ్ మండలం సింగారెడ్డిపాలెం రైతులు వారి గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ మంగళవారం తాసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ రాధా, మహిళా సమాఖ్య కార్యాలయంలో
పెరుగుతున్న సాంకేతికతను ఆసరాగా చేసుకుని కొందరు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని, సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని పెన్పహాడ్ ఎస్ఐ కాస్తల గోపికృష్ణ అన్నారు.
దొరికిన నగదును ఓ పోలీస్ బాధితుడికి అందజేసి నిజాయితీని చాటుకున్నాడు. సోమవారం సూర్యాపేట పట్టణంలో ఓ బంగారం షాపు ఓపెనింగ్ సందర్భంగా ప్రజలు ఎక్కువగా వస్తారనే ఉద్దేశ్యంతో స్పెషల్ పార్టీ సిబ్బంది విధులు నిర్
రైతుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకుని మద్దతు ధర పొందాలని పెన్పహాడ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిల�
రానున్న 48 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యపు రాశులపై రెండు రోజులు పా
ఆత్మకూరు(ఎం) మండలంలోని లింగరాజుపల్లిలో విద్యుత్ షాక్తో యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బుషి గణేష్ (26) తన ఇంటి మరమ్మతు పనుల్లో భాగంగా
సిమెంట్ పనుల కోసం ఇనుప పైపులతో గోవా �