తొలి ప్రయత్నం ‘మళ్లీ రావా’తో ఆడియన్స్ని మళ్లీ మళ్లీ థియేటర్లకు రప్పించిన ఘనత దర్శకుడు గౌతమ్ తిన్ననూరిది. ‘జెర్సీ’తో ద్వితీయ విఘ్నాన్ని కూడా అధిగమించి, బాక్సాఫీస్ వసూళ్లతోపాటు విమర్శకుల ప్రశంసలు కూ�
ఎన్టీఆర్-త్రివిక్రమ్ కలయికలో కార్తికేయుడి ఇతివృత్తంతో భారీ పౌరాణిక చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ‘గాడ్ ఆఫ్ వార్ ఈజ్ కమింగ్' అంటూ ఈ సినిమా గురించి నిర్మాత సూర్యదేవర నాగవంశీ వెల్లడించిన ద�
రవితేజ ‘మాస్ జాతర’ సినిమా వచ్చే నెల 27న విడుదల కానుంది. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటైర్టెన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య కలిసి నిర్మిస్తున్న విషయం తెలిసిందే
ఎన్టీఆర్, హృతిక్రోషన్ నటిస్తున్న మల్టీస్టారర్ ‘వార్-2’పై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయింది. యశ్రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్లో భాగంగా తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఆగస్ట్ 14న ప్రేక్షకు�
టాలీవుడ్ అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ నుంచి ఇప్పటివరకూ పాన్ఇండియా సినిమా రాలేదు. తొలి ప్రయత్నంగా కుమారస్వామి జీవితంలోని కొన్ని ఘట్టాలను తీసుకొని బన్నీతో భారీ పౌరాణిక చిత్రం పాన్ఇండియా స్థాయిలో తీయా�
అల్లరి నరేష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘ఆల్కహాల్' అనే ఆసక్తికరమైన టైటిల్ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్లుక్ పోస్టర్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇందులో ఆయన ఆల్కహాల్�
యువ హీరో అక్కినేని అఖిల్ కెరీర్లో ఓ భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా చిత్రం ‘లెనిన్'పైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా గ్లింప్స్కు అద్భుతమైన స్పందన లభించింది. అఖిల్ లుక్స్, పర్ఫ�
అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా చిత్రానికి ‘లెనిన్' అనే టైటిల్ను ఖరారు చేశారు. రాయలసీమ గ్రామీణ నేపథ్యంలో లవ్, యాక్షన్ ప్రధానంగా సాగే కథాంశమిది. మురళీకిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్�
రవితేజ ప్రస్తుతం ‘మాస్ జాతర’ చేస్తూ బిజీగా ఉన్నారు. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటైర్టెన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మే 9న సినిమా విడుదల�
‘50ఏండ్ల బాలకృష్ణగారి కెరీర్లో వందకు పైగా సినిమాలు చేస్తే.. వాటిలో గుర్తుండిపోయే సినిమాలు కొన్ని ఉంటాయి. వాటి లిస్ట్లో ‘డాకు మహారాజ్' చేరుతుంది. చక్కని కథ, కథనాలతోపాటు హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ‘డీజే టిల్లు’ సినిమా మంచి విజయాన్ని సాధించిన నేపథ్యంలో ఈ చిత్రానికి సీక్వెల్ ప్రకటించారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. దీనికి ‘టిల్లు స్కేర్' టైటిల్ను ఖరారు చేశారు.
‘సహజత్వం, వాస్తవికతను ప్రతిబింబించే పాత్రల్ని నేను ఎక్కువగా ఇష్టపడతాను. కమర్షియల్ చిత్రాల్లో నటించినా..అభినయ ప్రధానమైన పాత్రలకే ప్రాధాన్యతనిస్తా’ అని చెప్పింది యువ కథానాయిక వర్ష బొల్లమ్మ.