Nude Gang | దుస్తులు లేని వ్యక్తులు మహిళలను బెంబేలెత్తిస్తున్నారు. నిర్జన ప్రాంతాలకు వారిని ఈడ్చుకెళ్తున్నారు. దీంతో ‘న్యూడ్ గ్యాంగ్’ పట్ల మహిళలు భయాందోళన చెందుతున్నారు. నాలుగు సంఘటనలు జరుగడంతో పోలీసులు డ్�
పెద్దపల్లి మండలం అప్పన్నపేట, బొంపల్లి , మేరపల్లి గ్రామాల్లో ఆదివారం సాయంత్రం జరిగిన ఎమ్మెల్యే విజయరమణారావు పర్యటన అంతా పోలీసుల నిఘా, అడుగడుగునా పోలీసుల బందోబస్తు మధ్య జరిగింది.
శాంతి భద్రతల పరిరక్షణకు గస్తీని మరింత ముమ్మరం చేసి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా బ్లూ కోల్డ్స్, పెట్రోకార్ వాహనాలతో నిరంతర గస్తీ నిర్వహిస్తూ అదనంగా నైట్ బీట్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని, జిల�
బంజారాహిల్స్ రోడ్ నం.10లోని సుమారు రూ.150 కోట్ల విలువైన జలమండలి స్థలాన్ని కాజేసేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్న వ్యవహారంపై.. ‘జలమండలి స్థలంలో మళ్లీ తిష్ట’ శీర్షికన శనివారం నమస్తే తెలంగాణ దినపత్రికలో ప�
పహల్గాంకు ప్రతీకారంతో పాకిస్తాన్ ఉగ్రవాదంను అంతం చేయాలన్న లక్ష్యంతో భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలోసరిహద్దుల్లో భారతదేశంకు, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల దృష్ట్య రామగుండం ఎన్టీపీ�
Betting | గ్రామీణ ప్రాంతాల్లో పోలీసులు బెట్టింగ్ నియంత్రణకై ప్రత్యేక నిఘా కార్యక్రమాలను నిర్వహించాలని.. బెట్టింగ్ పాల్పడుతున్న వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలని ఇవాళ మరికల్ యువకమండలి సభ్యులు మరికల్ ఎస్సై రాముకు �
DGCA - SpiceJet | నిధుల పరంగా సంక్షోభంలో చిక్కుకున్న ఎయిర్ లైన్స్ ‘స్పైస్ జెట్ (Spice Jet)’ మీద పౌర విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిఘా పెడుతున్నట్లు గురువారం ప్రకటించింది.
చుట్టూ సాయుధులైన పోలీసులు, అడుగడుగునా సీసీటీవీలు, డ్రోన్లతో నిఘా, పరిమిత సంఖ్యలోనే అతిథులకు ఆహ్వానం, ప్రతి ఒక్కరినీ క్షుణ్నంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి ప్రవేశం.. ఇవన్నీ ఢిల్లీలో మంగళవారం జరిగిన ఒక పెం�
నవంబర్ 30న జరుగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే జిల్లాకు సరిపడా ఈవీఎంలను సిద్ధం చేయడంతోపాటు మాక్ పోలింగ్ కూడా నిర్వహించారు. ఎన్నికల నిర్వహణ బాధ�
ఎన్నికల ఫిర్యాదులపై ౧౯౫౦ కాల్ చేయండిసిటీబ్యూరో, అక్టోబర్ ౧౩(నమస్తే తెలంగాణ): ఎన్నికల్లో ఫ్లయింగ్ స్కాడ్(ఎఫ్ఎస్టీ), స్టాటిక్ సర్వేలెన్స్(ఎస్ఎస్టీఎస్) బృందాల పాత్ర కీలకమని అదనపు పోలీస్ కమిషనర�
సాధారణ ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వివిధ రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. దీంతో షెడ్యూల్ వెలువడక ముందే ఎన్నికల సంఘం (ఈసీ) అప్రమత్తమైంది.
వచ్చే సాధారణ ఎన్నికల్లో పోలింగ్ స్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. రాష్ట్రంలోని సగం పోలింగ్ కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నది.
ఎక్కడపడితే అక్కడే నిర్మాణ, కూల్చివేతల వ్యర్థాలను వేసి హైదరాబాద్ నగర విశిష్టతకు భంగం కలిగిస్తున్న వారిపై జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగం కఠినంగా వ్యవహరిస్తున్నది.
ఉత్తర కొరియాలో మొదటిసారిగా బుధవారం ప్రయోగించిన నిఘా ఉపగ్రహ ప్రయోగం విఫలం అయ్యింది. అయితే ఈ ఉపగ్రహ ప్రయోగం పొరుగు దేశాలైన దక్షిణ కొరియా, జపాన్ దేశాలలో తీవ్ర భయందోళనలు, గందరగోళ పరిస్థితులు సృష్టించింది.