Fire Accident | గుజరాత్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సూరత్ నగరంలోని బాంబే మార్కెట్లో మంగళవారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
Chandrayaan-3 | భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చంద్రయాన్-3 మిషన్ విజయవంతమైంది. ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అయ్యింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇస్రోకు అభినందనలు వ్యక్తమవుతున్నాయి. అయితే, సూరత�
Bank Robbery | గుజరాత్ (Gujarat) లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలే ఓ బ్యాంకులోకి చొరబడి దోపిడీ (Bank Robbery)కి పాల్పడ్డారు. బ్యాంకు ఉద్యోగుల్ని బెదిరించి 5 నిమిషాల్లో సుమారు రూ.14లక్షల నగదును దోచుకుని అక్కడి నుంచి ఉడాయిం�
Girl Falls Down | ఒక బాలిక బిల్డింగ్ మూడో అంతస్తు నుంచి కింద పడింది (Girl Falls Down from Third Floor). ఆ సమయంలో అక్కడ ఉన్న వృద్ధులు, ఇతరులు ఇది చూసి షాకయ్యారు. పరుగున వచ్చిన తల్లి తన కుమార్తెను చూసి సొమ్మసిల్లి పడిపోయింది.
Gujarat | భార్యాభర్తల మధ్య గొడవ కూతుర్ని బలితీసుకుంది. చిన్నపాటి గొడవకే కోపంతో ఊగిపోయిన ఓ తండ్రి.. కన్నకూతుర్ని ఉసురు తీసుకున్నాడు. తల్లిపై దాడి చేస్తుంటే ఆపడానికి మధ్యలో వస్తావా? అని దారుణంగా హత్య చేశాడు. పార�
మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో మంగళవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వరుసకు అన్నదమ్ములైన నలుగురు దుర్మరణం పాలయ్యారు. మృతులను సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన ఎరకల కృష్�
రువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీకి సూరత్ సెషన్స్ కోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో కింది కోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేయాలంటూ రాహుల్గాంధీ చేసిన అప్పీల్ను తిరస్కరిస్తూ గురువారం త�
సూరత్కు చెందిన నలుగురు విద్యార్థులు అచ్చం మనిషి లాంటి రిక్షాను లాగే రోబోను తయారు చేశారు. రూ.30 వేలు వెచ్చించి, 25 రోజుల పాటు శ్రమించి వారు ఈ ప్రాజెక్టుకు ఒక రూపమిచ్చారు. బ్యాటరీతో ఈ రోబో రిక్షావాలా పని చేస్త
Akasa Air | ‘ఆకాశ ఎయిర్కు (Akasa Air) చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ డౌన్ అవుతుంది’ అని ఇటీవల ఒకరు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీనిపై ఆ సంస్థ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీ�
Cooling tower demolished | గుజరాత్ రాష్ట్రం సూరత్ పట్టణంలోని ఉట్రాన్ విద్యుదుత్పత్తి కేంద్రంలో నిరుపయోగంగా ఉన్న కూలింగ్ టవర్ను కంట్రోల్డ్ బ్లాస్ట్ విధానంలో కూల్చివేశారు. ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో కేవలం ఏడు సెకన్
ఈశాన్య రాష్ట్రం సిక్కింలో స్వల్ప భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున 4.15 గంటలకు యుక్సోమ్ ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టర్స్కేలుపై దీని తీవ్రత 4.3గా నమోదయింది.
గుజరాత్లోని సూరత్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 3.8గా నమోదైనట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్మోలాజికల్ రీసెర్చ్ (Institute of Seismological Research-ISR) అధికారులు వ�