ఈశాన్య రాష్ట్రం సిక్కింలో స్వల్ప భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున 4.15 గంటలకు యుక్సోమ్ ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టర్స్కేలుపై దీని తీవ్రత 4.3గా నమోదయింది.
గుజరాత్లోని సూరత్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 3.8గా నమోదైనట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్మోలాజికల్ రీసెర్చ్ (Institute of Seismological Research-ISR) అధికారులు వ�
Diamond Workers Layoffs | పీస్వర్క్పై పని చేసే డైమండ్ వర్కర్ల జీవితాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. ప్రొడక్షన్ తగ్గి 10 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు.
Gujarat | గుజరాత్లోని నవ్సారి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున నవ్సారి జిల్లా వెస్మా గ్రామ సమీపంలో బస్సు, కారు ఢీకొన్నాయి. దీంతో పది మంది దుర్మరణం చెందారు.
Gujarat | ఓ భర్త దారుణానికి పాల్పడ్డాడు. విడాకులు ఇచ్చిందనే కోపంతో మాజీ భార్యకు హెచ్ఐవీ పాజిటివ్ రక్తాన్ని ఎక్కించాడు. ఈ ఘటన గుజరాత్లోని సూరత్లో వెలుగు చూసింది.
Banjara Hills | హైదరాబాద్లోని బంజారాహిల్స్లో భారీ చోరీ జరిగింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫిలింనగర్లో పవన్ కుమార్ అనే వ్యక్తి శమంతక డైమండ్స్ అనే పేరుతో షాపును
Lover Stabs | ఓ అమ్మాయి తన ప్రియుడిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది. పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ పెళ్లి ప్రస్తావన తేగానే ప్రియుడు కోపంతో ఊగిపోతున్నాడు. పెళ్లికి ఒత్తిడి చేస్తుందని చెప్పి, ఆమెను
Surat | గుజరాత్ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ దృష్టిని ఆకర్షించడానికి అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం వినూత్న పంథాను ఎంచుకుంది. చేనేతపై విధించిన జీఎస్టీ పన్నును తొలగించాలని గాంధేయ మార్గంలో తమ నిరసన క
బీఆర్ఎస్ పార్టీకి దేశవ్యాప్తంగా ఆదరణ ప్రారంభమైందని హైదరాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్, దళితరత్న మాణిక్రావు, నాయకులు దండూరి శంకర్ చెప్పారు.
జరిగిన దారుణంపై ఆ జంట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు వారు చెప్పిన పోలికల ఆధారంగా నిందితుల ఊహా చిత్రాలు గీయించారు. వాటిని అన్ని పోలీస్ స్టేషన్లకు పంపారు.
అహ్మదాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీపై ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మీరు భయపెడితే భయపడటానికి కాంగ్రెస్ నాయకులం కాదు.. మేం సర్దార్ వ
అహ్మదాబాద్: ముస్లిం భార్య, ఆమె సోదరుడు కలిసి బలవంతంగా గొడ్డు మాంసం తినిపించడంతో హిందూ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గుజరాత్లో రెండు నెలల కిందట జరిగిన ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. సూరత్కు చెంద�
బీజేపీ పాలిత గుజరాత్పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హామీల వర్షం కురిపించారు.
ఈ ఏడాది డిసెంబర్లో జరుగనున్న ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధికారంలోకి వస్తే గుజరాత�
Surat | గుజరాత్లోని సూరత్లో (Surat) భారీ అగ్నిప్రమాదం జరిగింది. సూరత్లోని పాండెసరా ప్రాంతంలో ఉన్న ఓ టెక్స్టైల్ మిల్లులో శనివారం రాత్రి మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి మిల్లు మొత్తానికి వ్యాపించాయి.