Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని బారామతి నియోజకవర్గం నుంచి విజయం సాధించిన ఎన్సీపీ-ఎస్సీపీ నేత సుప్రియా సూలే నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
Supriya Sule | మహారాష్ట్రలోని శరద్ పవార్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న బారామతి (Baramati) లోక్సభ నియోజకవర్గంలో సుప్రియా సూలే (Supriya Sule)నే గెలుపొందారు.
Supriya Sule | ఈవీఎంలు భద్రపరిచిన గోదాంలో 45 నిమిషాలపాటు సీసీటీవీలు ఆపేశారని ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ కుమార్తె, బారామతి లోక్సభ అభ్యర్థి సుప్రియా సూలే ఆరోపించారు. లోపల ఏదో తప్పు జరిగిందని ఆమె ఆందోళన వ్యక్
సార్వత్రిక ఎన్నికల మూడో దశకు రంగం సిద్ధమైంది. మే 7న 92 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ప్రచారపర్వం ముగిసింది. దేశ రాజకీయాల్లో కీలక నేతలుగా ముద్రపడ్డ వారికి ఈ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారాయి.
Sharad Pawar | అధికార బీజేపీ నియంతృత్వ వైఖరితో ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తోందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ ధ్వజమెత్తారు. ఆదివారం బారామతి లోక్సభ నియోజకవర్గంలో ఆయన ఎన్న�
Supriya Sule | మహారాష్ట్రలోని బారామతి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎంపీ సుప్రియా సూలేకు జంట సవాళ్లు ఎదురవుతున్నాయి. ఒక స్వతంత్ర అభ్యర్థికి ఎన్సీపీ (ఎస్పీ) గుర్తును పోలే బాకా గుర్తు కేటాయించింది ఈ
Supriya Sule | బారామతి లోక్ సభా నియోజకవర్గం నుంచి ఎన్సీపీ (ఎస్పీ) అభ్యర్థిగా బరిలో ఉన్న సిట్టింగ్ ఎంపీ సుప్రియా సూలేకు సొంతంగా కారు లేదు కానీ.. ఆమె ఆస్తుల విలువ సుమారు రూ.48 కోట్లు.
మహారాష్ట్రలోని బారామతి నియోజకవర్గంపై అందరి దృష్టినెలకొంది. ఇక్కడి నుంచి మూడుసార్లు విజయం సాధించి నాలుగోసారి బరిలో నిలిచిన శరద్పవార్ కుమార్తె సుప్రియా సూలేకు ఇప్పుడు కుటుంబసభ్యుల నుంచే తీవ్ర పోటీ ఎ�