ఎన్నికల్లో వందశాతం వీవీప్యాట్ల లెక్కింపును తప్పనిసరి చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై స్పందన తెలియజేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది.
Congress Party: కాంగ్రెస్ పార్టీకి సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. 3500 కోట్లు పన్ను చెల్లింపులు ఐటీశాఖ ఆ పార్టీకి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ సుప్రీం తన తీర్పులో కాంగ్రెస్కు ఛాన్స్ ఇచ్చింది. ఎన�
Supreme Court | సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సుమారు 500 మందికిపైగా న్యాయవాదులు లేఖ రాశారు. న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ లేఖ రాశారు. న్యాయస్థానాల కోసం నిలబడాల్సిన సమయం �
పౌరసత్వ చట్టం (1955)లో సవరణలను చేస్తూ కేంద్రం శరవేగంగా రూపొందించిన పౌరసత్వ సవరణ బిల్లు (సిటిజెన్షిప్ అమెండ్మెంట్ బిల్), 2019 డిసెంబర్ 9న లోకసభ ఆమోదం పొందింది. అనుకూలంగా 311 ఓట్లు వస్తే 80 మంది వ్యతిరేకించారు.
Supreme Court | కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నీటి కొరతతో అల్లాడుతున్న రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావడంలేదని పేర్కొన్నారు. కేంద్రం నుంచి నేషనల్ డిజాస్టర్ రెస్పాన
కేజ్రీవాల్ జైలు నుంచే ఢిల్లీ సీఎంగా పాలన చేస్తారని, ఇందు కోసం జైల్లో కార్యాలయం ఏర్పాటుకు సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు నుంచి అనుమతి తీసుకొంటామని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ చెప్పారు. ‘
ఏ రాజకీయ పార్టీ అయినా నిధులు లేకుండా మనుగడ సాగించలేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎన్నికల బాండ్లపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Supreme Court | ఒరేవా గ్రూప్ ఎండీ జైసుఖ్ పటేల్కు సుప్రీంకోర్టులో ఊరట కలిగింది. మోర్బీ వంతెన కూలిన ఘటనలో ఆయన కఠిన షరతులతో విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2022 అక్టోబర్ నాటి వంతెన కూలిన ఘటనలో 135 మంది ప్రాణ
మద్యం పాలసీ కేసులో ఈడీ అరెస్టు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించింది. బెయిల్ కోసం కవిత దరఖాస్తు చేసి ఉంటే.. దానిపై సత్వరమే నిర్ణయ
Arvind Kejriwal | మద్యం పాలసీ కేసులో తన అరెస్టును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తాజాగా ఉపసంహరించుకున్నారు (Withdraws Petition).