పెళ్లి సందర్భంగా వధువుకు పుట్టింటి వారు బహుమతిగా ఇచ్చే స్త్రీ ధనంపై సుప్రీం కోర్టు కీలకమైన తీర్పును వెలువరించింది. స్త్రీ ధనంపై భర్తకు ఎలాంటి నియంత్రణ ఉండదని, అయితే కుటుంబం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దాన్�
ప్రైవేటు ఆస్తిలో ప్రభుత్వ జోక్యం చేసుకోవద్దని చెప్పడం సరికాదని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సమాజ వనరులు అంటే కేవలం ప్రభుత్వ ఆస్తులు మాత్రమేనని, ప్రైవేటు ఆస్తులను సమాజ వనరులుగా చూడొద్దని చెప్ప
ఈవీఎంల పనితీరుపై గందరగోళాన్ని తొలగించేందుకు మరింత స్పష్టత ఇవ్వాలని ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు సూచించింది. ఈవీఎంలు, వీవీప్యాట్లు, మైక్రోకంట్రోలర్కు సంబంధించి ఐదు సందేహాలను ధర్మాసనం లేవనెత్తింది.
ఎన్నికల బాండ్ల పథకంలో డాటా ఆధారంగా ‘క్విడ్ ప్రో కో’ ఉదంతాలపై కోర్టు పర్యవేక్షణలో సిట్ విచారణ జరపాలంటూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. రాజకీయ పార్టీలు, కార్పొరేట్లకు మధ్య నెలకొన్న ‘క్విడ్ ప్రో క�
మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ తాను దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పును వెల్లడించడం లేదని జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించా
Supreme Court | ఎలక్టోరల్ బాండ్ల విచారణకు సంబంధించి సుప్రీంకోర్టులో బుధవారం మరో పిటిషన్ దాఖలైంది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా కార్పొరేట్స్, రాజకీయ పార్టీల అనుబంధానికి సంబంధించిన ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృం�
Hemant Soren | జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేసిన దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు
Patanjali | తప్పుదోవ పట్టించే ప్రకటనలకు సంబంధించిన కేసులో పతంజలి (Patanjali) ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకులు బాబా రాందేవ్ (Yoga guru Ramdev), సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణ మరోసారి వార్తా పత్రికల్లో బహిరంగ క్షమాపణలు (apology) చెప్పారు.
పని ప్రదేశాల్లో మహిళల హక్కులకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘శిశు సంరక్షణ సెలవు’ మహిళలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుగా పేర్కొన్నది. దివ్యాంగుల పిల్లల సంరక్షణలో ఉన్న తల్లికి శిశు సంరక్షణ �
తప్పుదోవ పట్టించే ప్రకటనలకు సంబంధించిన కేసులో బహిరంగ క్షమాపణలు చెబుతూ దేశవ్యాప్తంగా 67 పత్రికల్లో ప్రకటనలు ఇచ్చామని పతంజలి సంస్థ మంగళవారం సుప్రీం కోర్టుకు తెలిపింది.
Supreme Court: క్షమాపణలు చెబుతూ 67 పత్రికల్లో ప్రకటనలు ఇచ్చినట్లు పతంజలి సంస్థ ఇవాళ కోర్టుకు తెలిపింది. అయితే ఆ క్షమాపణల యాడ్స్ ఏ సైజులో ఉన్నాయని జస్టిస్ కోహ్లీ ప్రశ్నించారు. పతంజలి ఉత్పత్తు�
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పంపిన బిల్లులకు ఆమోదం తెలపకుండా పెండింగ్లో ఉంచడంపై సమధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు సోమవారం ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద బోస్ను కోరింది.