ఎన్నికల సంఘం వంటి సంస్థలను కూడా నిర్వీర్యం చేసేందుకు బీజేపీ కుయుక్తులు పన్నుతున్నదని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. ఆ పార్టీ నేత డెరెక్ ఓబ్రియాన్ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో లోక్సభ ఎన
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలుపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సీఏఏను సవా ల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై మూడు వారాల్లోగా స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) చీలిక వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎన్సీపీ గుర్తు అయిన గడియారాన్ని అజిత్ పవార్ వర్గం వాడుకునేందుకు అనుమతించింది. అయితే గడియారం గుర్తు అం
తనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీచేయడాన్ని సవాలు చేస్తూ ఎమ్మెల్సీ కవిత గతంలో సుప్రీంకోర్టులో వేసిన రిట్ పిటిషన్ను మంగళవారం ఉపసంహరించుకున్నారు. ఈడీ జారీచేసిన సమన్లను సవాలు చేస్తూ గత ఏ�
Supreme Court | రాజకీయ కురువృద్ధుడు శరద్పవార్కు దేశ సర్వోన్నత న్యాయస్థానం ఊరటనిచ్చింది. ఆయన వర్గం ‘నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ - శరద్చంద్ర పవార్’ (NCP-Sharad Chandra Pawar) పేరుతో, ‘మనిషి ఊదుతున్న తురాయి’ గుర్తుపై లోక్సభ
Baba Ramdev: బాబా రాందేవ్కు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. పతంజలి యాడ్స్ కేసులో కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. తమ ఉత్పత్తులకు సంబంధించి తప్పుడు యాడ్స్ ఇస్తున్నట్లు పతంజలి ఆయుర్వేదపై గతంలో
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ తనకు సమన్లు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్ను ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఉపసంహరించుకున్నారు.
ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన పూర్తి వివరాలను స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించకపోవడంపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈడీ తనను అరెస్ట్ చేయడం ద్వారా కోర్టు ధిక్కరణకు పాల్పడిందని ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కవిత తరఫున న్యాయవాది మోహిత్రావు సోమవారం ఉదయం 6:30 గంటలకు ఆన్లైన్లో సుప్రీంకోర్టులో పిటి
ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్లో క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డ ఆరుగురు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ స్పీకర్ జారీ చేసిన ఆదేశాలపై స్టే విధించడానికి సోమవారం సుప
వేర్వేరు హైకోర్టులకు చెందిన ఇద్దరు న్యాయమూర్తులను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ జారీచేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించాక రాష్ట్రపతి ఈ మేరక�
తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్ మధ్య మరో వివాదం రేగింది. మాజీ మంత్రి పొన్ముడిని తిరిగి మంత్రివర్గంలో నియమిస్తూ స్టాలిన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గవర్నర్ తిరస్కరించడంతో ప్రభుత్వం మరోసారి సుప్రీ�
Satyendra Jain | ఢిల్లీ మాజీ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత సత్యేందర్ జైన్ సోమవారం తిహార్ జైలులో లొంగిపోయారు. మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆరోగ్య సంబంధిత కారణాలతో ఆయన మధ�