సిల్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ ఏపీ ఏసీబీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. ఈ పిటిషన్పై విచారణను మే 7వ తేదీకి వాయిదా వేస్తున్
మూక దాడులు జరిగినపుడు బాధితుల కుల, మతాలను బట్టి మాట్లాడకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా మైనారిటీలపై మూక దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (ప�
తప్పుదోవ పట్టించే ప్రకటనల విషయంలో వారం రోజుల్లోగా బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని పతంజలి వ్యవస్థాపకులు రాందేవ్ బాబా, బాలకృష్ణలను సుప్రీంకోర్టు ఆదేశించింది.
Supreme Court | ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్ట్ అయి మధ్యంతర బెయిల్పై ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సుప్రీంకోర్టు పలు ఆదేశాలు జారీ చేసింది.
Supreme Court: మిమ్మిల్ని క్షమిస్తామని మేం చెప్పడం లేదు, మీ గత చరిత్రను చూసి మీ పట్ల గుడ్డిగా ఉండలేమని, కానీ మీరు చెప్పిన క్షమాపణ గురించి ఆలోచిస్తామని, మీరేమీ అమాయకులు కాదు అని, కోర్టులో జరుగుతున్న �
Arvind Kejriwal | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మద్యం పాలసీ కేసులో సత్వర ఉపశమనం కల్పించేందుకు నిరాకరించిన సర్వోన్న�
తన అరెస్టును సమర్థిస్తూ ఢిల్లీ హైకోర్టు ఈనెల 9న ఇచ్చిన ఉత్తర్వులను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. దీనిపై ఏప్రిల్ 15న న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడ�
సుప్రీం కోర్టు సూచనల మేరకు రాబోయే 50 ఏళ్లను దృష్టిలో పెట్టుకొని జైళ్లను ఉన్నతీకరించనట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎం.వీ. రమేశ్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలో
కోర్టు ధిక్కారణపై క్షమాపణలు చెబుతూ పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకులు రాందేవ్ బాబా, బాలకృష్ణ దాఖలు చేసిన అఫిడవిట్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. వారి క్షమాపణలను అంగీకరించబోమని, చర్యలకు సిద్ధంగా ఉ�
Supreme court | సుప్రీంకోర్టులో బుధవారం ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు చుక్కెదురైంది. కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై అత్యవసర విచారణ చేపట్టేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఢిల్లీ లి�
Arvind Kejriwal | ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు (Delhi Liquor Policy Case)లో ఈడీ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు (Supreme Court).