ఓటుకు నోటు కేసు విచారణను మధ్యప్రదేశ్కు మార్చాలని గతంలో దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరుగనున్నది. సుప్రీంకోర్టు ఆదేశించినా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వంగానీ, సీఎం రేవంత్రె
సార్వత్రిక ఎన్నికల ముంగిట ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ను ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మద్యం పాలసీకి సంబంధించి�
దేశంలో దాదాపు పాతిక సంవత్సరాలుగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం)ను ఉపయోగిస్తున్నప్పటికీ ప్రతిసారీ ఎన్నికల సందర్భంగా వాటి పనితీరుపై సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి.
ఎల్అండ్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ చేపట్టిన కేపీసీఎల్ షరావతి పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు టెండర్ ప్రక్రియపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎల్అండ్టీకి నిరాశ�
టీచర్ రిక్రూట్మెంట్ స్కాం కేసులో బెంగాల్ ప్రభుత్వ ఉద్యోగుల పాత్రపై సీబీఐ విచారణ చేపట్టాలంటూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది. కేసు విచారణను మే 6కి వాయిదా వ�
Supreme Court | న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన కొలీజియం వ్యవస్థపై దాఖలైన పిటిషన్ను జాబితా చేసేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. కొలీజియం వ్యవస్థను రద్దు చేయాలని కోరుతూ న్యాయవాది మాథ్యూస్ జే నెడ
Supreme Court | మద్యం పాలసీ కేసులో తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం సోమవారం విచారించింది. అయితే, సబార్డినేట్ కోర్టులో బె
Hemanth Soren | జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్పై సోమవారం సుప్రీకోర్టు విచారణ చేపట్టింది. పిటిషన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ (ED) స్పందన కోరింది.
లోక్సభ ఎన్నికలు జరుగుతున్న వేళ ‘ఈవీఎం-వీవీప్యాట్ల లెక్కింపు’నకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లలో పోలైన అన్ని ఓట్లను మొత్తం వీవీప్యాట్ల స్లి�
Supreme Court | గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానం ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంబానీ నామినేషన్ తిరస్కరణకు గురైంది. మిగతా అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో బీజేపీ అభ్యర�
Supreme Court: నోటా ఆప్షన్కు ఎక్కువ ఓట్లు పోలైతే ఏం చేయాలి. దానికి సంబంధించిన రూల్స్ను ఫ్రేమ్ చేయాలని సుప్రీంలో పిటీషన్ దాఖలు చేశారు. ఆ పిటీషన్పై సుప్రీం కోర్టు స్పందించింది. కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ న�
Supreme Court: మళ్లీ పేపర్ బ్యాలెట్ కుదరదని సుప్రీంకోర్టు చెప్పింది. ఈవీఎంలతో వీవీప్యాట్ స్లిప్పులను సరిచూడడం కూడా కుదరదు అని కోర్టు తెలిపింది.