ముషీరాబాద్ : రైతులకు ఇచ్చిన వాగ్ధానాలను మోడీ ప్రభుత్వం తుంగలో తొక్కడాన్ని నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు వివిధ సంఘాల నేతలు విద్రోహ దినాన్ని పాటించారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధా�
చిక్కడపల్లి : ఢిల్లీలోని కస్తూర్బా నగర్లో మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా (ఐద్వా) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. శుక్రవారం ఐద్వా ఆధ్వర�
చిక్కడపల్లి : కేంద్రం బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్నిఖూనీ చేసి హక్కులను కాల రాస్తోందని సీపీఎం పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు అన్నారు. తెలంగాణ సీపీఎం రాష్ట్ర సమావేశాల సందర్భంగా గురువారం �
చిక్కడపల్లి : భార్యా బాధితుల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2022 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు.ఈ సందర్భంగా సంఘం వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడ
చిక్కడపల్లి : తెలంగాణ రాష్ట్రంలో దళత బంధు పథకాన్ని విడతల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ వివరించారు. శుక్రవారం బాగ్లింగం�
చిక్కడపల్లి : రాజ్యాంగ లక్ష్యాల అమలుకు ఐక్యంగా కృషి సాగించాలని ప్రజవాగ్గేయకారుడు,ఎంఎల్సీ గొరేటి వెంకన్న అన్నారు. కేవీపీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘రాజ్యంగం ఎదుర్కొంటున్న సవ�
చిక్కడపల్లి : మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉందని రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్ అన్నారు. దేశంలో మత్స్యకారుల సంక్షేమానికి వెయ్యికోట్ల బడ్జెట్ కేటాయించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్క�
చిక్కడపల్లి : ఎర్ర ఉపాళి గొప్ప వాగ్గేయకారుడని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. బహుజన సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘ఉపాళీయం’’ ఎర్ర ఉపాళి పాటలు రచయిత డప్పో�
చిక్కడపల్లి : ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకోవాలని హర్యాన రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. లయన్ డాక్టర్ అరిగపూడి విజయ్కుమార్ జన్మదిన సందర్భంగా ఆదివారం బాగ్లింగంపల్లి సుందరయ్య వి�
చిక్కడపల్లి: బాణామతి,ఇతర మూఢనమ్మకాలు మానవ హక్కుల సమస్యగా చూడాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జి.చంద్రయ్య అన్నారు.మూఢనమ్మకాల నిర్మూలన చట్టం సాధన సమితి ఆధ్వర్యంలో శ�
చిక్కడపల్లి :కరోనా సంక్షోభం వల్ల లక్షలాదిమంది బాలలు చదువులకు దూరమవుతున్నారని పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలలు తెర్చేందుకు అనుమతి ఇవ్వాలని వారు ప్�
చిక్కడపల్లి :కేంద్ర ప్రభుత్వం బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ వడ్డెర యువజన సంఘం, చారిటబుల్ ట�