ముషీరాబాద్ : రైతులకు ఇచ్చిన వాగ్ధానాలను మోడీ ప్రభుత్వం తుంగలో తొక్కడాన్ని నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు వివిధ సంఘాల నేతలు విద్రోహ దినాన్ని పాటించారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధా�
చిక్కడపల్లి : ఢిల్లీలోని కస్తూర్బా నగర్లో మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా (ఐద్వా) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. శుక్రవారం ఐద్వా ఆధ్వర�
చిక్కడపల్లి : కేంద్రం బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్నిఖూనీ చేసి హక్కులను కాల రాస్తోందని సీపీఎం పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు అన్నారు. తెలంగాణ సీపీఎం రాష్ట్ర సమావేశాల సందర్భంగా గురువారం �
చిక్కడపల్లి : భార్యా బాధితుల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2022 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు.ఈ సందర్భంగా సంఘం వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడ
చిక్కడపల్లి : తెలంగాణ రాష్ట్రంలో దళత బంధు పథకాన్ని విడతల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ వివరించారు. శుక్రవారం బాగ్లింగం�
చిక్కడపల్లి : రాజ్యాంగ లక్ష్యాల అమలుకు ఐక్యంగా కృషి సాగించాలని ప్రజవాగ్గేయకారుడు,ఎంఎల్సీ గొరేటి వెంకన్న అన్నారు. కేవీపీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘రాజ్యంగం ఎదుర్కొంటున్న సవ�
చిక్కడపల్లి : మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉందని రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్ అన్నారు. దేశంలో మత్స్యకారుల సంక్షేమానికి వెయ్యికోట్ల బడ్జెట్ కేటాయించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్క�