నగరంలో ఎండలు దంచి కొడుతుండడంతో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి దాటి నమోదవుతున్నాయి. దీంతో మళ్లీ ఉక్కపోత మొదలైంది. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 31.0డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 22.4డిగ్�
Astrology | వేద జ్యోతిషశాస్త్రంలో కాలానుగుణంగా గ్రహాల సంచారం అనేక యోగాలను తీసుకురానున్నాయి. ఒక రాశి నుంచి మరొక రాశికి గ్రహాల సంచారం త్రిగ్రహి, చతుర్గ్రాహి యోగాలను ఏర్పడనున్నాయి. అక్టోబర్లో కుజుడు, సూర్యుడు, బ�
Nizamabad | సూర్యుడు చుట్టూ వలయాకార దర్పణం.. చూపరులను విశేషంగా ఆకట్టుకున్న వింతైన చిత్రం.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషాలకు ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది.
Trigrahi Yogam | జ్యోతిషశాస్త్రంలో గ్రహాలు, రాశులు, నక్షత్రరాశులకు కీలకమైన స్థానం ఉంది. ఎందుకంటే ప్రతి గ్రహానికి నిర్దిష్ట ప్రభావం ఉంటుంది. గ్రహాలు ఒకదానితో ఒకటి కలిసినప్పుడు.. ఒకటి అంతకంటే ఎక్క�
ఎండలు మండిపోతున్నాయి. జనం తట్టుకోలేక బయటకు రాలేక ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకవైపు పరిశ్రమలు ఎక్కువగా ఉండటం, మరోవైపు సింగరేణి బొగ్గుబావుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్న�
ఎండ తీవ్రత బాగా పెరిగిన నేపథ్యంలో వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ బీ సత్య ప్రసాద్ సూచించారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వడదెబ్బకు గురికాకుండా తగ�
ఎండ మండిపోతుంటే శరీరం పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఏమీ ఉండదు. అందుకే ఈ సమయంలో చర్మానికి కాస్త హాయిగా ఉండే దుస్తులను ఎంపిక చేసుకోవడం ఎంతో ముఖ్యం. గాలి ప్రసరించే వస్ర్తాలు కాకుండా పాలిస్టర్ తరహాలో సి�
ఉమ్మడి జిల్లాలో కొన్నిరోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించా�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. భానుడు ఉగ్రరూపందాల్చడంతో రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉదయం ఎనిమిదింటి నుంచే సూర్యుడు నిప్పులు కురిపిస్తుండగా, సాయంత్రం ఏడింటిదాకా వేడిమి
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం జనగాంలో అత్యధికంగా 42.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో కొద్ది రోజులుగా భిన్న వాతావరణం నెలకొంటుంది. పగలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, రాత్రుల్లో చల్లని గాలులు వీస్తున్నాయి. ఈ మారిన వాతావరణం కారణంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు.
వేసవి ప్రారంభం కాకముందే భానుడు భగభగమంటున్నాడు. రోజు రోజుకూ ఎం డలు పెరుగుతుండడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. రెండు రోజుల క్రితం వరకు వణికించిన చలి మారిన వాతావరణంతో ఒక్కసారిగా మాయమైంది. దీంతో కాస్త ఊపిర�
ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్న కిందిస్థాయి గాలుల ప్రభావంతో గ్రేటర్లో రాత్రి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. కాని పగటి ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణ స్థాయి కంటే తగ్గాయి. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గర