గ్రేటర్లో ద్రోణి ప్రభావంతో ఉష్ణోగ్రతలు కొంత మేర తగ్గుముఖం పట్టాయి. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 36.5డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 25.6డిగ్రీలు, గాలిలో తేమ 39శాతంగా నమోదైనట్లు హైదరా
గ్రేటర్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి నమోదవుతుండడంతో జనం ఎండ వేడిమికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40.7డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 27 డిగ�
గ్రేటర్లో ఎండలు దంచికొడుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 42డిగ్రీలకు చేరుకోవడంతో నగరం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. దీంతో మధ్యాహ్నం సమయంలో బయటకు వచ్చేందుకు జనం జంకుతున్నారు.
గ్రేటర్లో ఎండలు మండుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి దాటి నమోదవుతుండడంతో ఉక్కపోత జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 40.0 డిగ్రీలు, కనిష్ట
ఏప్రిల్ నెల చివరిలోనే ఉన్నాం.. ఇప్పటికే భానుడు భగ్గుమంటున్నాడు. రోజురోజుకూ ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఉదయం తొమ్మిది అయ్యిందంటే చాలు.. అమ్మో ‘ఎండ’ అనాల్సిన పరిస్థితి. గడపదాటి బయటకు రావాలంటేనే జనం �
నగరంలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 40.2, కనిష్ఠం 26.0 డిగ్రీలు, గాలిలో తేమ 26శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో గ�
ఠారెతిస్తున్న ఎండలతో జనాలతోపాటు జంతుజాలం సైతం బెంబేలెతుత్తున్నాయి. మండు వేసవిలో మూగజీవాల సంరక్షణ, వాటిని ఉల్లాసపరిచేందుకు జూపార్క్ సిబ్బంది వాటికి ప్రత్యేక సపర్యలు చేస్తున్నారు. జంతువుల ఎన్క్లోజర్
తెలంగాణ మీద నుంచి రాయలసీమ వరకు ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో నగర వాతావరణం కొంత చల్లబడింది. దీంతో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 39, కనిష్ఠం 30 డిగ్రీలు, గాల�
గ్రేటర్లో ఎండలు దంచికొడుతున్నాయి. భానుడి ప్రతాపానికి జనం ఉక్కిరి బిక్కిరవుతున్నారు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగంరలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 28.2డిగ్రీలు, గాలిలో తేమ 29శాత
నిర్మల్ జిల్లాలో వారం రోజులుగా ఉష్ణోగ్రతలు క్రమం గా పెరుగుతూ వస్తున్నాయి. దాదాపు 40 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ నమోదవుతున్నాయి. ఉద యం 8 గంటల నుంచే సుర్రుమంటున్న ఎండ సాయంత్రం 6 గంటలు దాటినా తన ప్రభావా న్ని చూ�
గ్రేటర్లో ఎండలు భగ్గుమంటున్నాయి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువగా నమోదవుతుండటంతో ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 37.8డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్�
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధిక గరిష్ఠ ఉష్ణోగ్రత (40.1 డిగ్రీలు) నమోదైంది. రానున్న నాలుగు రోజులపాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ వెల�
గ్రేటర్లో ఉష్ణోగ్రతలు 40కి చేరువగా నమోదవుతున్నాయి. దీంతో మధ్యాహ్నం నగర రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండల తీవ్రత వల్ల ఉక్కపోత సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు న
రాత్రివేళ కూడా మీకు సూర్యుని వెలుగు కావాలా? మేమందిస్తామంటూ ముందుకొచ్చింది అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ‘రిఫ్లెక్ట్ ఆర్బిటల్' అనే స్టార్టప్ సంస్థ. సూర్యాస్తమయం తరువాత కూడా అంతరిక్షంలో ఉపగ్రహా�
ఫిబ్రవరి వరకు చలి తీవ్రతకు గజగజలాడిన జనం ఇప్పుడు భగ భగ మండే ఎండలకు తట్టుకోలేకపోతున్నారు. మార్చి నెలలోనే ఎండలు మండుతున్నాయి. కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రోజు రోజుకు పెను మార్పులు వస్తున్నాయి. గతేడాదితో �