ఎన్నడూలేని విధంగా ఈ ఏడాది విద్యాసంవత్సరం ప్రారంభం రోజున విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు ఓ సెంటిమెంట్ అడ్డొచ్చింది. దీంతో విద్యార్థుల హాజరుశాతం గణనీయంగా తగ్గింది. ఖమ్మం జిల్లాలో కేవలం 18 శాతం మంది వి
బడిగంట మోగింది. వేసవి సెలవులు పూర్తికావడంతో సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఎప్పుడూ విద్యా సంవత్సరం జూన్ 12న ప్రారంభంకాగా, 13న రెండో శనివారం, ఆదివారం వరుసగా సెలవులు రావడంతో జూన్ 15న పాఠశాలలు ప్�
వేసవి సెలవులు ముగిశాయి.. పాఠశాలలు తెరుచుకున్నాయి.. బడిగంట మోగింది.. 52 రోజుల తర్వాత బడులు పునఃప్రారంభ మయ్యాయి.. తొలి రోజు సోమవారం అమావాస్య ఉండడంతో ఉమ్మడి జిల్లాలోని నాగర్కర్నూల్, మహబూబ్నగర్, వనపర్తి, నార�
వేసవి సెలవుల అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సోమవారం పాఠశాలలు పునఃప్రారంభం కాగా.. పాత సమస్యలే విద్యార్థులకు స్వాగతం పలికాయి. అమావాస్య కావడంతో తొలిరోజు తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపకపోవడం�
ఆటపాటలతో ఇన్నాళ్లూ సందడి చేసి చిన్నారులు ఇక బడిబాట పడుతున్నారు. పాఠశాలలకు ఆదివారంతో వేసవి సెలవులు ముగియడంతో సోమవారం నుంచి తరగతి గదుల తలపులు తెరుచుకోనున్నాయి. అయితే, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతికూల పరిస్�
బడిగంట మోగనున్నది. నేటి నుంచి స్కూళ్లు పునఃప్రారంభంకానున్నాయి. కాగా, సరిగ్గా అమావాస్య రోజే బడులు ప్రారంభించడంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పా�
వేసవి సెలవులు ముగిశాయి. నేటి నుంచి బడిగంట మోగనున్నది. నిన్న, మొన్నటి వరకు ఆటపాటలు, వేసవి శిబిరాలతో బిజీగా గడిపిన విద్యార్థులు నేటి నుంచి బడిబాట పట్టనున్నారు. తమ పిల్లలను పాఠశాలలకు పంపించడానికి తల్లిదండ్�
Schools Reopen | వేసవి సెలవుల విరామం తర్వాత సోమవారం బడులు పునఃప్రారంభం కానున్నాయి. సుమారు రెండు నెలలుగా వెలవెలబోయిన పాఠశాలలు విద్యార్థులతో కళకళలాడనున్నాయి.
Schools Reopen | రాష్ట్రంలో బడుల వేసవి సెలవులను పాఠశాల విద్యాశాఖ పొడిగించింది. వాస్తవంగా ఈ నెల 11 వరకు వేసవి సెలవులు ప్రకటించగా, 12వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉన్నది.
Telangana Schools | తెలంగాణ ప్రభుత్వం స్కూళ్లకు వేసవి సెలవులను పొడిగించింది. స్కూళ్ల రీ ఓపెన్ తేదీని జూన్ 12వ తేదీ నుండి 15వ తేదీకి వాయిదా వేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Yadadri | వేసవి సెలవులు ముగింపు దశకు చేరుకోవడంతో యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం తెల్లవారుజాము నుంచే హైదరాబాద్ సహా రాష్ట్రంలోని నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తుల�
ఎండ తీవ్రతల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు యూనివర్సిటీలు వేసవి సెలవులు పొడిగించాయి. రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలుండటం, హాస్టళ్లల్లో నీటి కొరత వంటి సమస్యల దృష్ట్యా సెలవులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.
ప్రముఖ నిర్మాత ధీరజ్ మొగిలినేని నిర్మించిన బాలలచిత్రం ‘సమ్మర్ హాలిడేస్'. శ్రీకర్ ఈ చిత్రానికి దర్శకుడు. మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబీ ఖుషి కీలక పాత్రధారులు. త్వరలో సినిమా విడుదల కానున్నది. ఈ �
శ్రీవారి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో వస్తున్నారు. వేసవి సెలవులకుతోడు శని, ఆదివారాలు కావడంతో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. తిరుమలేశుడి దర్శనానికి దాదాపు 30 గంటల సమయం పడుతున్నది. శనివారం 97,250 మంది భక్తుల