పాఠశాలలకు ప్రభుత్వం గురువారం నుంచి వేసవి సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు ఇంటిబాట పట్టారు. వార్షిక పరీక్షలు ముగియడం, బుధవారం స్కూళ్లకు చివరి పనిదినం కావడంతో ఎంజేపీ, కేజీబీవీ, ఇతర ఆశ్రమ పాఠశాలలకు విద్య�
ఎప్పడెప్పుడా అని ఎదురుచూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం వేసవి సెలవులను ప్రకటించింది. ఈనెల 24 నుంచి జూన్ 12 వరకు వేసవి సెలవులు కొనసాగనున్నాయి. బుధవా�
మీరు ప్రభుత్వ ఉపాధ్యాయులా? 50 రోజుల వేసవి సెలవుల్లో ఫ్యామిలీస్తో ఎంచక్కా టూర్కో.. హాలిడే ట్రిప్కో వెళ్దామని ప్లాన్ చేసుకున్నారా? అయితే మీ ప్రణాళికలను వెంటనే రద్దు చేసుకోండి. ప్లాన్లో ఉంటే ఆపేసుకోండి.
రాజకీయాల్లో గంభీరంగా కనిపించే హరీశ్రావు.. ఓ చిన్నారి కథవిని.. కన్నీరు పెట్టుకున్నారు. వేసవి సెలవుల్లో పిల్లలు సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలనే అంశంపై హరీశ్రావు శనివారం సిద్దిపేటలో ‘భద్రంగా ఉండాల�
విద్యార్థులకు కేవలం మార్కులు, ర్యాంకులు మాత్రమే కాదని జీవిత పాఠాలు కూడా నేర్పించాలని నాడు మహాత్మాగాంధీ సూచించినట్లు మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. జీవితంలో తల్లిదండ్రులు, గురువులు, మనం చదివిన పాఠశాల�
ఎండాకాలం సెలవుల అనంతరం బుధవారం ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఈ రోజు ‘నమస్తే తెలంగాణ’ బడులను విజిట్ చేయగా ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. విద్యార్థులు తక్కువ సంఖ్యలో హాజరు కాగా.. సమస్యలు స్వాగతం
ఎములాడ కిక్కిరిసింది. వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో తాకిడి కనిపించింది. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో రాజన్న క్షేత్రం సోమవారం కిటకిటలాడింది. ఉదయాన్నే ధర్మగుండంలో స్నానం చేసిన భక్తుల�
Summer holidays | రాష్ట్రంలో వేసవి సెలవులను(Summer holidays) పొడిగిస్తున్నట్లు(Extension) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. షెడ్యూల్ ప్రకారం 12న పాఠశాలలు పునఃప్రారంభం కావాల్సి ఉండగా 13న రీఓపెన్ అవుతాయని తెలిపింది.
రద్దీ, పర్యాటక ప్రాంతాలపై షీ టీమ్స్ దృష్టి పెట్టాయి. ఈ ప్రాంతాల నుంచే ఎక్కువగా ఫిర్యాదులు అందడంతో నిఘాను పెంచాయి. అదేవిధంగా.. బస్టాప్లు, పార్కులు, విద్యా కేంద్రాలు, ఇతర ప్రాంతాల్లో పోకిరీలను రెడ్ హ్యాం�
మరో రెండురోజుల్లో వేసవి సెలవులు ముగియనున్న నేపథ్యంలో వేములవాడ రాజన్న ఆలయం ఆదివారం భక్తులతో రద్దీగా కనిపించింది. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు వేకువజాము నుంచే ధర్మగుండంలో పవిత్ర స్నానాలు చే�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. వేసవి సెలవులు ముగుస్తుండడంతో ఆదివారం స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ పరిసరాల్లో ఎటుచూసినా భ�
వరుస సెలవుల అనంతరం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం నుంచి క్రయవిక్రయాలు ప్రారంభమయ్యాయి. గత నెల 10వ తేదీ నుంచి పార్లమెంట్ఎన్నికలు, తర్వాత వేసవి సెలవులు రావడంతో మార్కెట్లో క్రయవిక్రయాలు చేపట్టలేదు.
విద్యను వ్యాపారంగా మలిచి.. తల్లిదండ్రులను పీల్చిపిప్పిచేసి.. విద్యార్థులను ర్యాంకుల పేరుతో బట్టీ పట్టించి.. తరగతికో రేటు కట్టి చదువును అమ్మకపు సరుకుగా చేస్తున్న విద్యాసంస్థలపై విద్యాశాఖ అధికారులు దృష్�