వరంగల్ జిల్లాలో మహిళా క్రికెటర్లకు త్వరలో మంచి రోజులు వస్తాయని, హెచ్సీఏ ఆధ్వర్యంలో మహిళా క్రికెట్ పోటీలు నిర్వహించనున్నామని హెచ్సీఏ జిల్లా కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ తెలిపారు.
నల్లగొండ జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు గురువారం ఘనంగా ముగిశాయి. సుమారు 35 రోజుల పాటు నిర్వహించిన ఈ శిబిరాల ముగింపు కార్యక్రమం జిల్లా కేంద్రంలో ఎంతో ఉత్సాహం�
తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇచ్చే అత్యుత్తమ ఆస్తి చక్కని చదువు సంస్కారాలే అని మౌలానా ముఫ్తీ యాకుబ్ అన్నారు. శనివారం రామవరం జామా మసీదులో నెల రోజుల పాటు జరిగిన వేసవి శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమానికి
వేసవి సెలవుల్లో సమ్మర్ క్యాంప్లను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య అన్నారు. గురువారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి జిల్లా పరిషత్ హైస్క
Sports Training Camps | మెదక్ జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని 10 గ్రామీణ ప్రాంతాల్లో 14 సంవత్సరాలలోపు బాల బాలికలకు వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నట్టు జిల్లా క్రీడా యువజన క్రీడాల అధికారి దా�
సూర్యాపేట జిల్లాలో 14 సంవత్సరాల లోపు బాల బాలికలకు ఉచిత వేసవి క్రీడల శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి రామచంద్రరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మే 01 నుండి జూన్ 06 వరకు బాలబాలి�
రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థలు, ప్రభుత్వ సొసైటీల ఆధ్వర్యంలోని బడుల్ల్లో జూన్ 5 నుంచి 13వరకు సమ్మర్ క్యాంపులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది.
Ramkrishna Matt : రామకృష్ణ మఠానికి చెందిన ‘వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్లెన్స్’ సంస్కార్ - 2024 పేరిట నాలుగో తరగతి నుంచి పదో తరగతి చదివే విద్యార్థులకు వేసవి శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తుంది. నాలుగు ను
వేసవి సెలవుల నేపథ్యంలో నగరపాలక సంస్థ ఐదేళ్లుగా ఉచితంగా సమ్మర్ క్యాంపు నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ప్రశంసించారు. ఇలాంటి క్యాంపులతో చిన్నార�
క్రీడామైదానాల్లో క్రీడల సందడి నెలకొంది. సమ్మర్ క్యాంప్లకు మంచి స్పందన లభిస్తున్నది. తల్లిదండ్రుల అభిరుచులూ మారుతున్నాయి. పిల్లలు కూడా క్రీడలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో పిల్లలతో క్ర�
వేసవి శిబిరాల ఏర్పాటు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమని పరిగి మం డల విద్యాధికారి హరిశ్చందర్ పేర్కొన్నారు. సోమవారం పరిగి మండలం చిట్యాల్ గ్రా మంలోని ప్రాథమిక పాఠశాలలో వేసవి ప్రత్యేక శిబిరాన్ని ఎంఈవో ప్రార
Minister Satyavati Rathod | సీఎం కేసీఆర్(CM KCR) పాలనలో దళిత,గిరిజన విద్యార్థులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుండడం వల్ల గురుకులాలు దేశానికి తలమానికంగా మారాయని రాష్ట్ర గిరిజన, స్త్రీ ,శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్(Minister