వేసవి సెలవుల్లో విద్యార్థుల్లో వారికి ఆసక్తి ఉన్న రంగంలో నైపుణ్యం పెంపొందించడానికి ప్రభుత్వం సమ్మర్ క్యాంపు (వేసవి శిబిరం) మే నెలలో నిర్వహించింది. ఈ శిబిరాల నిర్వహణకు రూ.16.50 లక్షల వరకు ఖర్చువుతుందని అధి�
పిల్లలు చదువుతోపాటు ఆటలు, డాన్స్, డ్రాయింగ్ లాంటి కలలపై దృష్టి సారించాలని మండల సింగిల్ విండో చైర్మన్ కదిరె అశోక్ రెడ్డి కోరారు. మంగళవారం స్థానిక వివేకానంద విద్యాలయంలో వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్
Summer camp | విద్యార్థులు వేసవి శిక్షణలో యోగా, ధ్యానం తదితర వాటిని నేర్చుకుని ఉన్నత శిఖరాలకు ఎదిగి మంచి చదువులు చదివితేనే ముందుకు వెళ్తారని రామాయంపేట మండల విద్యాధికారి అయిత శ్రీనివాస్ పేర్కొన్నారు.
Mission Bhagiratha leakage | మిషన్ భగీరథ పైప్లైన్ నుంచి లీకేజీ కావడంతో నీరు వదిలిన ప్రతిసారి పాఠశాల ఆవరణలో వచ్చి వృథాగా రోడ్డుపై ప్రవహిస్తుంది. దీంతో పాఠశాల ఆవరణ బురద మయంగా మారుతుందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
పెద్ద కొడపగల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం నుండి 15 వరకు ప్రతీ రోజు ఉదయం 8 గంటల నుండి 11:40గంటల వరకు ఉచిత సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు మండల విద్యాశాఖ అధికారి ప్రవీణ్ కుమార్ తెలిప
భౌతిక ఆవిష్కరణలకు కేంద్రంగా మారిన టీవర్క్స్లో ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వేసవి క్యాంపులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలతో కొత్త ఉత్పత్తుల త
వేసవి వచ్చిందంటే చాలు.. బయట భానుడి భగభగలు, ఇంట్లో పిల్లల చిటపటలు. స్కూళ్లకి సెలవులు ఇవ్వగానే అమ్మమ్మ, నాయనమ్మల ఇళ్లకు పరిగెత్తే రోజులు పోయాయి. ఈతరం పిల్లలంతా ఇంట్లో కూర్చుని ఫోన్లు, టీవీలు చూడటం, వీడియో గేమ