ప్రతి ఏటా సమ్మర్క్యాంపులో భాగంగా వచ్చే వేసవిలోనూ చిన్నారులతో పాటు యువతలో క్రీడా నైపుణ్యతను పెంపొందించడంపై జీహెచ్ఎంసీ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ప్రతి డివిజన్కు రూ.2 లక్షల క్రీడా సామగ్రి ఆయా సమ్మ�
మొన్నటివరకు పుస్తకాలతో కుస్తీపట్టిన విద్యార్థులు ఇప్పుడు సెలవుల్లో ఆటలతో ఎంజాయ్ చేస్తున్నారు. తమకు నచ్చిన క్రీడలను నేర్చుకొనేందుకు మైదానాలు, స్టేడియాలకు చేరి ప్రాక్టీస్ చేస్తూ సరదాగా గడుపుతున్నార�
Minister Indrakaran Reddy | నిర్మల్ : క్రీడలతో మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడమే కాకుండా ఆరోగ్యపరంగా ఎంతో మేలు కలుగుతుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఎన్టీఆర్ మినీ స్టేడియంలో జిల్లా క్రీడా ప్రాధికార స�
రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తున్నది. మట్టిలో మాణిక్యాలను వెలికితీసేందుకు క్షేత్రస్థాయిలో కృషి చేస్తున్నది. ఇప్పటికే గ్రామాలు, పట్టణాల్లో క్రీడా ప్రాంగణాలను నెలకొల్పిన ప్రభుత్వం.. విద్యార�
గ్రామీణ, పట్టణ ప్రాంత విద్యార్థులను అన్ని రంగాల్లో రాణించే విధంగా ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నది. క్రీడల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసేందుకు సమ్మర్ క్యాంపులను నిర్వహిస్తున్నది. సిద్దిపేట జిల్�
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)లో క్రీడా జోష్ నెలకొన్నది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా రెండేండ్ల విరామం తర్వాత ఈ ఏడాది శిక్షణా శిబిరాలు అట్టహాసంగా మొదలయ్యాయి. ఇన్ని రోజులు ప�
కొండాపూర్ : వేసవి సెలవుల్లో నచ్చిన ఆటలో ఆరితేరేలా సమ్మర్ కోచింగ్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. గురువారం చందాన�
బంజారాహిల్స్ : విద్యార్థులు వేసవి సెలవులను వృధా చేసుకోకుండా క్రీడలతో పాటు నచ్చిన అంశాల్లో శిక్షణ పొందాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. బంజారాహిల్స్ రోడ్ నెం 3లోని యూబీఐ కా�
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) వేసవి క్రీడా శిక్షణాశిబిరాలకు తెరలేచింది. సోమవారం నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి క్రీడా శిబిరాలను అధికారికంగా ప్రారంభించారు. చాదర్ఘాట్ విక
క్రీడలతో మానసిక, శారీర ఉల్లాసంతో పాటు క్రమశిక్షణ మెరుగుపడుతుందని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. సోమవారం ఖైరతాబాద్ జోన్లోని చాదర్ఘాట్ విక్టరీ ప్లే గ్రౌండ్లో వేసవి క్రీడా శిక్షణ