Rushikonda | విశాఖపట్నంలోని రుషికొండపై నిర్మించిన ప్యాలెస్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దాదాపు రూ.500 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యంత విలాసవంతంగా ఈ ప్యాలెస్ నిర్మించారని చెబుతుండటంతో అం
Minister KTR | సుకేశ్ చంద్రశేఖర్ అనే ఒక రోగ్ చేసిన అడ్డమైన మాటలపై న్యాయపరంగా కఠిన చర్యలు తీసుకుంటానని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు ప్రకటించారు.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంట్లోకి ఖరీదైన ఫర్నిచర్, మంచాలకు తానే డబ్బులు చెల్లించానని మనీ లాండరింగ్ కేసులో నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్ ఆరోపించాడు. ఈ మేరకు ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్ వీకే సక్సేనాక
కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వంపై, బీఆర్ఎస్పై, ముఖ్యంగా తనపై ఉద్దేశపూర్వకంగా కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. సుకేశ్ చం
MLC Kavitha | హైదరాబాద్ : గత కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వం మీద, బీఆర్ఎస్ పార్టీ( BRS Party ) మీద, మరీ ముఖ్యంగా నా మీద ఉద్దేశపూర్వకంగా కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఎమ్మెల్సీ �
Sukesh Chandrasekhar | సుకేశ్ చంద్రశేఖర్.. రూ.200 కోట్ల దోపిడీ కేసులో ప్రస్తుతం జైలులో ఉన్నాడు. మాయ మాటలతో కోట్ల రూపాయల దోపిడీ చేయడం, అక్రమాలకు పాల్పడడం, జైలు అధికారులకు ముడుపులు అప్పగించడం వంటి తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.
sukesh chandrasekhar | చాహత్ ఖన్నా ( Chahatt Khanna ) చేసిన తప్పుడు ఆరోపణల కారణంగా తన పరువు పోయిందని.. మానసికంగా తీవ్ర క్షోభ అనుభవించానని సుఖేశ్ పేర్కొన్నాడు.
Sukesh Chandrasekhar | అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీపై ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ మరోసారి సంచలన ఆరోపణలు చేశాడు. ఆ పార్టీకి రూ.60కోట్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఢిల్లీలోని పాటియాలా హౌస్ క�
Sukesh Chandrasekhar | మోసం ఆరోపణలపై మండోలి జైలులో ఉన్న ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ మరోసారి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై సంచలన ఆరోపణలు చేశాడు. లెఫ్టినెంట్ గవర్నర్ ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ ముందు �
తనకు రాజ్యసభ సీటు ఇస్తానని చెప్పి రూ.50 కోట్లు ఆప్ వసూలు చేసిదంటూ బహిరంగ లేఖ విడుదల చేశాడు. తాను మోసగాడైతే, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మహా మోసగాడని అందులో ఆరోపించాడు.