ఉపాధి లేక.. అప్పుల బాధ భరించలేక ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం వంతడుపుల గ్రామంలో మంగళవారం చోటుచేసుకున్నది.
Suicide | క్షణికావేశంలో ఓ వ్యక్తి తన ప్రాణం తీసుకున్నాడు. భార్యతో గొడవ పెట్టుకుని, ఆమె వారిస్తున్నా వినకుండా తన కళ్ల ముందే కదులుతున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజస్థాన్ (Rajasthan) రాష్ట్రంలోని సవాయ్ మా
Blood Test | తన భర్త రక్త పరీక్షలు చేయించుకోవడంలేదని మనస్తాపం చెందిన ఓ భార్య పురుగుల మందు తాగి, ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం తేలుకుంటలో చోటుచేసుకుంది.
జీవుల ఇంటికి రాకపోవడంతో అతని కోసం కుటుంబసభ్యులు చుట్టుపక్కల అంతా వెతికారు. కానీ ఎక్కడా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో రాజీపేట అడవిలో వెతగ్గా.. అక్కడ ఓ చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు.
అప్పులబాధతో రాష్ట్రంలో శుక్రవారం ఇద్దరు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. పత్తి పంట దిగుబడి రాక, చేసిన అప్పులు తీర్చేదారి లేక ఆదిలాబాద్ జిల్లాలో ఓ రైతు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆర్థిక ఇబ్బందులతో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటు చేసుకున్నది. వన్టౌన్ సీఐ అప్పయ్య కథనం మేరకు.. మహబూబ్నగర్ జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఏఆర్ కానిస్టేబుల్ ఆక