నిజామాబాద్ : వారిద్దరూ వరుసకు అన్నాచెల్లెలు అవుతారు. ఫ్రెండ్స్ మాత్రం వారిని ప్రేమికులుగా అనుమానించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ ఇద్దరు ఆత్మహత్యాయత్నం చేశారు. యువకుడు మృతి చెందగా, యు�
కేంద్రంలోని బీజేపీ సర్కారు చేపడుతున్న చర్యలు ఉద్యోగుల ప్రాణాల మీద కు వస్తున్నాయి. తమ సంస్థను కేంద్రం ప్రైవేట్పరం చేస్తుందని క్షోభకు గురైన నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఏఆర్పీ క్యాంప్ విద్యుత్తు స
కొల్లాపూర్ : అప్పు ఇచ్చి తమ భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు యత్నిస్తున్నారంటూ నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఆర్డీవో కార్యాలయం ఎదుట ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి దిగడం సంచలనం కలిగించింది. వివరాల
జన్నారం : ఎలాంటి కారణం లేకుండా గ్రామ పంచాయతీ విధుల నుంచి తొలగించారని వాటర్ ట్యాంక్ ఎక్కి ఓ పంచాయతీ కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జన్నారం మండలంలోని మహమ్మదాబాద్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోక�
కొమురవెల్లి, మే6 : భార్యతో గొడవపడి గొంతు కొసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సంఘటన శుక్రవారం సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం గురువన్నపేట శివారులో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఒక యువతి ఆత్మహత్యకు యత్నించింది. అక్షరధామ్ మెట్రో స్టేషన్ పైనుంచి కిందకు దూకింది. అయితే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) సకాలంలో స్పందించడంతో ఆమె�
నల్లగొండ : జిల్లాలోని హాలియా సమీపంలో నాగార్జున సాగర్ ఎడమ కాలువలో దూకి ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన స్థానికులు పోలీసుల సాయంతో యువతిని కాపాడారు. కాగా, వరదనీటి ప్రవాహంలో ప్రియుడు కొట్
ముంబై : ఓ 74 ఏండ్ల వయసున్న వృద్ధుడు తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని అమెరికాలో ఉంటున్న తన కూతురికి ఫోన్ కాల్ చేసి చెప్పాడు. ఈ మాట విన్న బిడ్డ తీవ్ర ఆందోళనకు గురై తక్షణమే ముంబై పోలీసులకు ఫోన్ చేసి