రుద్రూర్ శాస్త్రవేత్తలు విత్తన పరిశోధనలో మరో ముందడుగు వే శారు. చెరుకు, వరిలో నూతన వంగడాలను కనుగొన్నారని కృషి విజ్ఞాన కేంద్రం, వరి-చెరుకు పరిశోధనా స్థానం అధిపతి డాక్టర్ అంజయ్య తెలిపారు.
కల్తీ లేకుండా స్వచ్ఛమైన పానీయాల్లో కొబ్బరిబోండం ఒకటిగా, రెండోది చెరుకు రసం (Sugarcane). దీనిని అన్ని కాలాల్లో తయారుచేసి విక్రయిస్తుంటారు. ప్రధానంగా వేసవిలో విక్రయాలు జోరుగా సాగుతుంటాయి.
2024-25 సీజన్లో చెరకు ఎఫ్ఆర్పీని(చెరకు రైతులకు మిల్లులు చెల్లించే కనీస ధర) క్వింటాల్కు రూ.25 పెంచేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో క్వింటాల్కు ఎఫ్ఆర్పీ రూ.340కి చేరింది.
చెరుకు సాగును నమ్ముకున్న రైతులు లాభాల బాట పడుతున్నారు. ఈ పంట సాగుతో లాభాలు తప్ప నష్టం ఉండదని సాగు చేసిన రైతులు చెబుతున్నారు. ఒక్కసారి పంట సాగు చేస్తే మూడేండ్ల వరకు విత్తనం వేసే పని ఉండదని పేర్కొంటున్నారు.
చెరకు నుంచి ఇథనాల్ తయారీపై కేంద్రం నిషేధం విధించింది. ఈ నెల నుంచి దేశంలోని చక్కెర మిల్లులు 2023-24 ఆర్థిక సంవత్సరంలో చెరకు రసాన్ని, చెరకు సిరప్ను ఇథనాల్ తయారీకి వినియోగించరాదని కేంద్ర ప్రభుత్వం గురువారం �
చెరుకు రైతుకు రెండు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం చేదు కబురు చెబుతున్నది. మార్కెట్లో ఎరువుల ధరలు భారీగా పెరగడంతో పంట సాగు ఖర్చులు పెరిగిపోయాయి. మరోవైపు కూలీల సమస్య అధికంగా ఉంది.
వ్యవసాయానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతోపాటు ఆయా పంటల ఉత్పత్తులను కొనుగోలు చేయడంలోనూ తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తున్నది. రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తూ వారికి అండగా నిలుస్తు�
మిద్దెతోటల పెంపకం ప్రశంసనీయమని, హైదరాబాద్లో 35 వేల మిద్దెతోటలు ఉండటం గర్వకారణమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి కొనియాడారు. పబ్లిక్ గార్డెన్లో ఉద్యానశాఖ నిర్వహించిన గార్డెన్ ఫెస్టివల్, అవార్డు�
ఈ ఏడాది ముందుగానే ఎండలు మండిపోతున్నాయి. ఉదయం పది గంటలు దాటిందంటే చాలు ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి.
హైవేపై వెళుతున్న చెరకు ట్రక్ను ఏనుగు నిలిపివేసిన వీడియో (Viral Video) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో చూపిన సైన్బోర్డ్ ఆధారంగా థాయ్లాండ్లో ఈ ఘటన జరిగినట్టు వెల్లడైంది.
నమస్తే సర్! పదెకరాల్లో చెరకు తోట వేశాను. ఈ మధ్య ఆకుల అడుగుభాగంలో నారింజ రంగులో బొబ్బలు కనిపిస్తున్నాయి. తెలిసినవాళ్లు అది తుప్పు తెగులు అని చెబుతున్నారు. దీనికి నివారణ మార్గాలు చెప్పండి.
మే నెలలో ఉష్ణోగ్రతలు పెరగడం, నీటి ఎద్దడి సమస్యలతో చెరుకు తోటకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నది. ఈ నేపథ్యంలో పంటలను కాపాడుకోవడానికి రైతులు కొన్ని మెలకువలు పాటించాల్సి ఉంటుంది. నీటి లభ్యత తక్కువగా ఉన్�