ప్రేమించి పెద్దలను ఒప్పించి తాను పెండ్లి చేసుకున్న యువతి ప్రసవ సమయంలో శిశువుతో సహా మృతిచెందగా, భార్య లేని లోకంలో ఉండలేక భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన పండుగపూట ధర్మారం మండలం పత్తిపాక విషాదాన్ని నింపింది.
ఫెయిల్ భయంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతున్నది. జాతీయ ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయాననే మనస్తాపంలో దేశవ్యాప్తంగా విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడటం ఆందోళన కల�
పరీక్షల్లో ఫెయిల్ అయిన కుమారుడిని తల్లి మందలించడంతో మనస్తాపానికి గురై 14వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది.
అవమాన భారం తట్టుకోలేక ఉపాధ్యాయుడి బలవన్మరణం తాంసి, ఆగస్టు 26: పాఠశాలలో అందరి ముందు ఓ విద్యార్థి తండ్రి తనపై చేయి చేసుకొన్నాడన్న అవమాన భారంతో ఓ ఉపాధ్యాయుడు శుక్రవారం ఆత్మహత్య చేసుకొన్నాడు. ఆదిలాబాద్ జిల్�
కాచిగూడ : అనుమానాస్పదస్థితిలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఏఎస్సై సఫ్దార్అలీ కథనం ప్రకారం.. నల్లకుంట డివిజన్ గోల్నాకలోని హనుమాన్నగర్ ప్రాంతానికి చెంద�
విజయవాడ ఘటనలో సూసైడ్ నోట్ లభ్యం ఆడియో రికార్డింగ్, సెల్ఫీ వీడియో కూడా.. హైదరాబాద్, జనవరి 9 (నమస్తేతెలంగాణ)/నిజామాబాద్ క్రైం: నిజామాబాద్కు చెందిన పప్పుల సురేశ్ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వె�
ఒకరి తర్వాత ఒకరుగా ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి కోటపల్లి, జనవరి 9: ఓ వ్యక్తి ప్రేమ ఆ కుటుంబం మొత్తాన్ని చిన్నాభిన్నం చేసింది. ఒకరి తర్వాత ఒకరిగా ముగ్గురి ప్రాణాలను బలి తీసుకున్నది. మరొకరిని జైలుకు పంపింది. మ
న్యూఢిల్లీ: ఐఐటీ, ఐఐఎం, ఐఐఎస్సీలు, కేంద్ర యూనివర్సిటీలు, కేంద్ర నిధులతో నడిచే విద్యాసంస్థలకు చెందిన 122 మంది విద్యార్థులు 2014-2021 మధ్య కాలంలో ఆత్మహత్య చేసుకున్నట్టు కేంద్రప్రభుత్వం లోక్సభకు తెలిపింది. ఈ మేరక�
భూమి రిజిస్ట్రేషన్కు అన్న ససేమిరా మనస్తాపానికి గురైన తమ్ముడి కుటుంబం పురుగుమందు తాగి అతని భార్య ఆత్మహత్య శాయంపేట, డిసెంబర్ 19 : తాము కొనుగోలు చేసిన భూమి రిజిస్ట్రేషన్ చేయకుండా అమ్మిన వ్యక్తి వేధిస్తు�
కుమారుడి మృతిని తట్టుకోలేక.. సత్తుపల్లి రూరల్, డిసెంబర్ 19: కొడుకు మరణాన్ని తట్టుకోలేక ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు మృతదేహాన్ని ఖననం చేసిన చోటే తనువు చాలించడం ప్రతి ఒక్కరిని కలిచివేసింది. ఈ ఘటన
పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్యాయత్నం పాలకుర్తి రూరల్, డిసెంబర్ 4: పెద్ద మనుషుల పంచాయితీ తీర్పు ఒకరి ప్రాణం మీదికి తెచ్చింది. భూమి కొనుగోలు విషయమై తమ ప్రమేయం లేకున్నా జరిమానా వేశారనే మనస్తాపంతో ఓ మహిళ ఆ�