క్లిష్టమైన సర్జరీలను విజయవంతంగా జిల్లా ఆసుపత్రిలో నిర్వహిస్తున్న వైద్య బృందాన్ని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అభినందించారు. ఇటీవల ఇద్దరు మహిళలకు జిల్లా ఆసుపత్రిలో సక్సెస్ ఫుల్గా శస్త్ర చికిత్స
క్లిష్టమైన శస్త్ర చికిత్సలను పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. దీంతో వైద్య బృందాన్ని జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ అభినందించారు.
ఎండా కాలంలో నల్లమల అటవీ ప్రాంతంలో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతూ నే ఉంటాయి. అడవిలో చెలరేగే మంటలతో వన్యప్రాణులు, వృక్ష సంపదకు తీవ్ర హాని కలుగుతున్నది. అటవీ ప్రాం తంలో ఉన్న చెట్లు ప్రధానంగా ఆకురా ల్చే రకానికి
ballistic missile interceptor | శత్రు దేశాలకు చెందిన బాలిస్టిక్ క్షిపణి ముప్పును పసిగట్టి దానిని అడ్డుకుని నాశనం చేయడం ఈ టెస్ట్ ముఖ్య ఉద్దేశమని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పరీక్ష విజయవంతం కావడంతో నౌకాదళంలో బాలిస్టిక�
రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ సేవలకు విశేష ఆదరణ వస్తున్నదని, సంస్థకు అదనపు ఆదాయం సమకూరుతున్నదని టీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ రాష్ట్ర బిజినెస్ హెడ్ పీ సంతోష్కుమార్ తెలిపారు. శుక్�
మాంసం ముక్కలు గొంతులో ఇరుక్కుపోయి ఆహారనాళం చిరిగి వారం రోజులుగా వాంతులు చేసుకుంటూ ప్రాణాపాయ స్థితికి చేరుకున్న ఓ యువకుడికి శస్త్రచికిత్స చేసి సమస్యను దూరం చేశారు కిమ్స్ వైద్యులు. గచ్చిబౌలికి చెందిన అ
ఫ్లోరోసిస్కు కేరాఫ్ అయిన మునుగోడుకు మిషన్ భగీరథతో ఇంటింటికీ శుద్ధ జలాలు సరఫరా చేయడంతో ఆ మహమ్మారి ఆనవాళ్లు నామరూపాల్లేకుండా పోయాయి. ఏడున్నర దశాబ్దాల క్రితమే ఈ మహమ్మారిని గుర్తించినప్పటికీ ఈ ప్రాంతా�
దేశమంతా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఏకపార్టీ నియంతృత్వాన్ని స్థాపిద్దామనుకున్న బీజేపీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం బీజేపీకి సాధ్యం కాదంటూ సవాలు విసిరిన ఆమ్ ఆద్మీ పార�
సిరిసిల్లలో శుక్రవా రం నూలు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మార్కండేయుడి రథయాత్రను వైభవంగా జరిపారు. సిరిసిల్లలోని శివభక్త మార్కండేయ ఆలయంలో ఉదయం ప్రత్యేక పూజలు చేశారు. గా యత్రీ మహాయజ్ఞం నిర్వహించార�
న్యూఢిల్లీ: దేశీయంగా అభివృద్ధి చేసిన లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్ క్షిపణు(ఏటీజీఎం)లను విజయవంతంగా పరీక్షించారు. మహారాష్ట్ర అహ్మద్నగర్లోని కేకే రేంజ్లో ప్రధాన యుద్ధ ట్యాంక్ అర్జున్ ద్వారా దీనిని గురు
అద్దెగర్భం (సరోగసి) విధానంలో మేలైన దేశవాళీ ఆవుదూడలను పుట్టించేందుకు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు చేసిన కృషి ఫలించింది. ఈ పద్ధతిలో ఇప్పటికే రెండు ఆవులు ఈనాయని, మరో 50 ఆవులు ఈనడానికి సిద్
పచ్చదనం, పరిశుభ్రతతో ఊరూవాడా కళకళలాడుతున్నాయి. గ్రామ పంచాయతీల్లో మౌలిక వసతులు మెరుగయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐదో విడుత పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతమైంది. సీఎం కేసీఆర్ మాన