రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ సేవలకు విశేష ఆదరణ వస్తున్నదని, సంస్థకు అదనపు ఆదాయం సమకూరుతున్నదని టీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ రాష్ట్ర బిజినెస్ హెడ్ పీ సంతోష్కుమార్ తెలిపారు. శుక్�
మాంసం ముక్కలు గొంతులో ఇరుక్కుపోయి ఆహారనాళం చిరిగి వారం రోజులుగా వాంతులు చేసుకుంటూ ప్రాణాపాయ స్థితికి చేరుకున్న ఓ యువకుడికి శస్త్రచికిత్స చేసి సమస్యను దూరం చేశారు కిమ్స్ వైద్యులు. గచ్చిబౌలికి చెందిన అ
ఫ్లోరోసిస్కు కేరాఫ్ అయిన మునుగోడుకు మిషన్ భగీరథతో ఇంటింటికీ శుద్ధ జలాలు సరఫరా చేయడంతో ఆ మహమ్మారి ఆనవాళ్లు నామరూపాల్లేకుండా పోయాయి. ఏడున్నర దశాబ్దాల క్రితమే ఈ మహమ్మారిని గుర్తించినప్పటికీ ఈ ప్రాంతా�
దేశమంతా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఏకపార్టీ నియంతృత్వాన్ని స్థాపిద్దామనుకున్న బీజేపీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం బీజేపీకి సాధ్యం కాదంటూ సవాలు విసిరిన ఆమ్ ఆద్మీ పార�
సిరిసిల్లలో శుక్రవా రం నూలు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మార్కండేయుడి రథయాత్రను వైభవంగా జరిపారు. సిరిసిల్లలోని శివభక్త మార్కండేయ ఆలయంలో ఉదయం ప్రత్యేక పూజలు చేశారు. గా యత్రీ మహాయజ్ఞం నిర్వహించార�
న్యూఢిల్లీ: దేశీయంగా అభివృద్ధి చేసిన లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్ క్షిపణు(ఏటీజీఎం)లను విజయవంతంగా పరీక్షించారు. మహారాష్ట్ర అహ్మద్నగర్లోని కేకే రేంజ్లో ప్రధాన యుద్ధ ట్యాంక్ అర్జున్ ద్వారా దీనిని గురు
అద్దెగర్భం (సరోగసి) విధానంలో మేలైన దేశవాళీ ఆవుదూడలను పుట్టించేందుకు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు చేసిన కృషి ఫలించింది. ఈ పద్ధతిలో ఇప్పటికే రెండు ఆవులు ఈనాయని, మరో 50 ఆవులు ఈనడానికి సిద్
పచ్చదనం, పరిశుభ్రతతో ఊరూవాడా కళకళలాడుతున్నాయి. గ్రామ పంచాయతీల్లో మౌలిక వసతులు మెరుగయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐదో విడుత పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతమైంది. సీఎం కేసీఆర్ మాన
మహాత్మా జ్యోతి బాఫూలే ఇంటర్మీడియట్, డిగ్రీ గురుకులంలో ప్రవేశాలకు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఆదివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని అదనపు కలెక్టర్లు ఎన్ నటరాజ్, రాంబాబు తెలిపారు
ఉక్రెయిన్ ఆక్రమణను మరింత వేగవంతం చేయాలని ప్రణాళికలు వేసుకుంటున్న వేళ.. రష్యా తాజాగా అత్యంత శక్తిమంతమైన జిర్కాన్ హైపర్సానిక్ క్రూయిజ్ క్షిపణి పరీక్ష చేపట్టింది. విజయవంతంగా ఈ పరీక్ష నిర్వహించినట్ట�
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా దవాఖానలో శనివారం ఓ వ్యక్తికి మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించారు. పక్షం రోజుల్లోనే ఈ దవాఖానలో ఇది రెండో ఆపరేషన్ కావడం విశేషం. కరీంనగర్ జిల్�
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరి యా దవాఖానలో 69 ఏండ్ల వృద్ధుడికి మోకాలు కీలు మార్పిడి శస్త్రచికిత్స చేశారు. ఇలాంటి శస్త్రచికిత్స రాష్ట్రంలోనే తొలిసారని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రేగులపాటి మహ�