మహాత్మా జ్యోతి బాఫూలే ఇంటర్మీడియట్, డిగ్రీ గురుకులంలో ప్రవేశాలకు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఆదివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని అదనపు కలెక్టర్లు ఎన్ నటరాజ్, రాంబాబు తెలిపారు
ఉక్రెయిన్ ఆక్రమణను మరింత వేగవంతం చేయాలని ప్రణాళికలు వేసుకుంటున్న వేళ.. రష్యా తాజాగా అత్యంత శక్తిమంతమైన జిర్కాన్ హైపర్సానిక్ క్రూయిజ్ క్షిపణి పరీక్ష చేపట్టింది. విజయవంతంగా ఈ పరీక్ష నిర్వహించినట్ట�
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా దవాఖానలో శనివారం ఓ వ్యక్తికి మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించారు. పక్షం రోజుల్లోనే ఈ దవాఖానలో ఇది రెండో ఆపరేషన్ కావడం విశేషం. కరీంనగర్ జిల్�
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరి యా దవాఖానలో 69 ఏండ్ల వృద్ధుడికి మోకాలు కీలు మార్పిడి శస్త్రచికిత్స చేశారు. ఇలాంటి శస్త్రచికిత్స రాష్ట్రంలోనే తొలిసారని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రేగులపాటి మహ�