మల్లాపూర్ మండల కేంద్రంలో గురువారం బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ మండల అధ్యక్షుడు తోట శ్రీనివాస్ అన్నారు. మల్లాపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన బుధవారం విలేక�
జగిత్యాల జిల్లా కేంద్రంలోని దేవిశ్రీ గార్డెన్లో నిర్వహించిన తెలంగాణ ఎడ్యుకేషన్ ఫెయిర్ సమావేశం విజయవంతమైంది. ఉన్నత విద్య చదువుల కోసం ఏర్పడిన సందేహాలను నివృత్తి చేసుకోవడానికి జగిత్యాల జిల్లాలోని పలువు
General strike | ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ , ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జులై 9న జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు మల్లేష్ కోరారు.
జూలై 9న జరిగే దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని సీఐటీయూ బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లాలోని పలు బీడీ కంపెనీలలో బుధవారం సమ్మె నోటీసు అందించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్�
శతాబ్ద కాలంగా కార్మికవర్గం అనేక త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి వాటి అమలుకు నిరసనగా వచ్చే 9న సార్వత్రిక సమ్మె నిర్వహిస్తున్నట్లు పెద్దపల్లి కా�
ఓబీసీల పోరు బాట పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పద్మశాలీ సంఘం జిల్లా అధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని పద్మశాలీ కులోన్నతి సంఘ భవనంలో పుస్తకావిష్కరణ పోస్టర్ ను గురువారం ఆయ�
పాటల పల్లకిలో 12 గంటల మోత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కవి, గాయకులు గొనేల సమ్మన్న ముదిరాజ్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో ఈ సందర్భంగా కళాకారులు మాట్లాడుతూ ఈ నెల 15 న తెలంగాణ ఉద్యమ కవి, గాయకులు నేర్నాల కిష�
సినీరంగంలో హీరోలతో పోల్చుకుంటే నాయికల కెరీర్ స్పాన్ తక్కువగా ఉంటుంది. ఒకవేళ వరుసగా ఫ్లాఫులు పలకరిస్తే సదరు కథానాయికల కెరీర్ ప్రశ్నార్థకంగా మారుతుంది.
ప్రతీ విద్యార్థి లక్ష్యం తో పని చేస్తే ఎలాంటి విజయాన్నైనా సాధించవచ్చు అని జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్ అన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో రైడ్స్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన �
కార్పొరేట్ ప్రపంచమే. అన్నీ ప్రైవేట్ ఉద్యోగాలే. కాబట్టి, కార్పొరేట్ పరుగు ఇప్పుడిప్పుడే మొదలుపెట్టిన వాళ్లు, ఇప్పటికే పోరాడుతున్న వాళ్లు పని ప్రదేశాల్లో మెరుగైన ఫలితాలు సాధించడానికి కొన్ని కఠోరమైన స
BRS | తిమ్మాపూర్ రూరల్, ఏప్రిల్12: రజతోత్సవ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఉల్లెంగల ఏకానందం కోరారు. మండలంలోని పర్లపల్లి లో ముఖ్య కార్యకర్తల సమావేశం శనివారం నిర్వహించారు.