Nizamabad | నగరంలో మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులు నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వ్యక్తికి కోర్టు ఏడు రోజుల సాధారణ కారాగార శిక్ష విధించిందని ఐదవ టౌన్ ఎస్సై సునీల్ వెల్లడించారు.
ఎవరికైనా ఆపద వస్తే పోలీసులే ముందుగా గుర్తుకు వస్తారు. వారిని ఆశ్రయిస్తే న్యాయం జరుగుతుందనే ఒక నమ్మకంతో ఉంటారు. అలాగే, పోలీసులు సైతం క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి కేసులు నమోదు చేస్తారు. కానీ, మానకొండూర్ న�
ఎల్ఎండీ పోలీస్ స్టేషన్ ఎస్ఐ కదిరె శ్రీకాంత్ సస్పెన్షన్ వ్యవహారం పోలీస్, రాజకీయవర్గాల్లో హాట్టాపిక్లా మారింది. ఆరోపణల నేపథ్యంలో ఎస్ఐపై విచారణ జరిపించిన సీపీ గౌష్ ఆలం.. ముందుగా అటాచ్ చేసి, ఆ త�
(Drunk Sub-Inspector Rams Car | న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో ఒక ఎస్ఐ మద్యం సేవించాడు. సివిల్ దుస్తుల్లో ఉన్న ఆయన మద్యం మత్తులో కారు డ్రైవ్ చేశాడు. వాహనాలు మళ్లేందుకు ఏర్పాటు చేసిన బారికేడ్లపైకి దూసుకెళ్లాడు. అడ్డుకుని నిల
SI Slaps, Kicks Student | ఒక స్టూడెంట్పై పోలీస్ అధికారి ప్రతాపం చూపించాడు. ఆ యువకుడి చెంపపై కొట్టడంతో పాటు తిట్టాడు. ఈ వీడియో క్లిప్ వైరల్ అయ్యింది. దీంతో ఆ పోలీస్ అధికారిపై దర్యాప్తు చేస్తున్నారు.
వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఆర్మూర్ ట్రాఫిక్ ఎస్సై రఘుపతి సూచించారు. పట్టణంలోని బృంధావన్ థియేటర్ వద్ద ఆయన మంగళవారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా వాహనాల పత్రాలు
దొంగతనం కేసులో నిందితుడిని పట్టుకోవాలని ఆదేశించిన జడ్జినే పట్టుకునేందుకు ఓ సబ్ ఇన్స్పెక్టర్ ప్రయత్నించారు. దీంతో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆ ఎస్ఐపై సస్పెన్షన్ వేటు పడింది. వివరాల�
విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉండే కోటపల్లి ఎస్ఐ రాజేందర్ పదో తరగతి విద్యార్థుల భవిష్యత్పై ప్రత్యేక దృష్టిపెట్టారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి.. కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం సాధించిన ఆయన నిరుపేద విద్యార�