Youth Service | మంచిర్యాల జిల్లా చింతలమానేపల్లి మండలంలోని డబ్బా గ్రామంలో శనివారం ఎస్ఆర్ఎస్ యూత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం చలివేంద్రాలు ప్రారంభించారు.
హైదరాబాద్ ట్రై కమిషనరేట్లలో ఒకటైన రాచకొండ (Rachakonda) కమిషనరేట్ పరిధిలో భారీగా ఇన్స్పెక్టర్ల బదిలీలు జరిగాయి. ఒకేసారి 25 మంది ఇన్స్పెక్టర్లు, ఆరుగురు ఎస్ఐలను బదిలీ చేస్తూ సీపీ సుధీర్ బాబు (CP Sudheer Babu) ఉత్తర్వు�
Nagarkarnool | నిందితులపై కేసు కాకుండా ఉండాలంటే లంచం ఇవ్వాలని డిమాండ్ చేసిన ఎస్ఐ(Sub inspector) వాసు రామ్ నాయక్, కానిస్టేబుల్ ఆంజనేయులుపై ఆదివారం సస్పెన్షన్(Suspension) వేటు పడింది.
National Investigation Agency | సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన జాతీయ దర్యాప్తు సంస్థ (National Investigation Agency) ప్రకటన విడుదల చేసింది.
Rachakonda | హైదరాబాద్ : రాచకొండ పోలీసు కమిషనరేట్లో పలువురు సీఐలు, ఎస్ఐలు బదిలీ అయ్యారు. ఐదుగురు సీఐలు, ముగ్గురు ఎస్ఐలను బదిలీ చేస్తూ రాచకొండ పోలీసు కమిషనర్ డీఎస్ చౌహాన్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఎస్సై దంపతులకు ఆత్మహత్య జనగామ జిల్లా కేంద్రంలో త్రీవ కలకలం రేపింది. గంటల వ్యవధిలోనే ఇద్దరూ మృతిచెందడంతో స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. వారి ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు ప్రాథమికంగా భావ�
ఈనెల 26న ఎస్సీటీ ఎస్సై (పీటీవో) టెక్నికల్ పేపర్ పరీక్షను హైదరాబాద్లోని పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నట్టు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) ఆదివారం ఒక ప్ర�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో గండ్ర మోహన్రెడ్డి మెమోరియల్(జీఎంఆర్ఎం) ట్రస్ట్ట్ ద్వారా ఉచిత కోచింగ్ తీసుకొని ఇటీవల వి డుదలైన ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఆ�
BSF | సరిహద్దు భద్రతా దళం (BSF) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే నెల 30 వరకు అందుబాటులో ఉంటాయి.
అమరావతి : విడాకుల కేసు వ్యవహారంలో కోర్టుకు వచ్చిన భార్య, అత్త,మామలపై ఓ ఎస్సై దాడి చేసిన ఘటన బుధవారం నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జరిగింది. గుంటూరులోని గురజాలలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న నాగార్జున 2017లో ల
న్యూఢిల్లీ : రూ 50,000 లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎస్ఐ నుంచి రూ 1.12 కోట్లను సీబీఐ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలోని మైదాన్ గర్హి పోలీస్ స్టేషన్ ఎస్ఐ భోజ్రాజ్ సింగ్ ఫిర్యాదుదారు నుంచి రూ